జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

అమరావతి : జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…! సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.. రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తాం.. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది.. వీళ్లు.. వారు తిన్నారు అంటున్నారు, వాళ్లు..…

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలకు ముఖ్య విజ్ఞప్తి

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలకు ముఖ్య విజ్ఞప్తి జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు భవిష్యత్తుకి గ్యారెంటీ, ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల…

పార్టీ ముఖ్యనేతలో పవన్‌కల్యాణ్‌ చర్చలు

మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌పార్టీ ముఖ్యనేతలో పవన్‌కల్యాణ్‌ చర్చలుఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై కసరత్తు

కొత్త పార్టీ ప్రకటించిన లక్ష్మీనారాయణ

కొత్త పార్టీ ప్రకటించిన లక్ష్మీనారాయణ AP: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీ పేరు ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అని వెల్లడించారు. అన్ని వర్గాలను కలిసి, అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ పెట్టానని…

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ…! “తెలుగుసేన” తెలుగుసేన పార్టీ అధ్యక్షులు సత్య రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగు సేన పార్టీ ఉద్భవించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తెలుగు సేన పార్టీ పోరాడుతుందని తెలిపారు.…

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

అమరావతి• తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు • వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు,టీడీపీ క్రిస్టియన్ విభాగ నేతలు • ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్…

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను విస్మరిస్తోంది: కడియం శ్రీహరి 

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను విస్మరిస్తోంది: కడియం శ్రీహరి  ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది  హైదరాబాద్‌లో ప్రియాంక గాంధీ పాల్గొన్న సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు  అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి రూ.4 వేల నిరుద్యోగ భృతి…

ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు

ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఢిల్లీ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కేకు…

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జన సేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జన సేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. అక్కడ నుంచి సన్ రే రిసార్ట్స్ చేరుకున్న పవన్… అక్కడ నుంచి సభా స్థలంకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ఒంటరి మహిళల అక్క చెల్లెమ్మలకు క్రిస్మస్ కానుక

జనసేన పార్టీ ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ఒంటరి మహిళల అక్క చెల్లెమ్మలకు క్రిస్మస్ కానుక..!! పిఠాపురం జనసేన పార్టీ నాయకులు పీ.ఎస్.ఎన్.మూర్తి టీం ఈరోజు పిఠాపురం టౌన్ 10వ వార్డు మిరపకాయల వీధిలో 25 మంది ఒంటరి మహిళల…

Other Story

You cannot copy content of this page