RTC Canceled : భారీ వర్షాల కారణంగా ఆర్టీసీ బస్సులు రద్దు

RTC buses canceled due to heavy rains Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 2: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు.నిన్న రాత్రి వరకు 877 బస్సులను…

వరదలు కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కొలిపోయారు

బ్రెజిల్ లో భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలు అన్ని నీటమునిగాయి. వరదలు కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కొలిపోయారు. 756 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు, 141 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేయనున్నారు. అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్ల దారి మల్లింపు

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం…

పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో వరుసగా డీ కొట్టుకున్న పలు వాహనాలు

కృష్ణాజిల్లా పామర్రు పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో వరుసగా డీ కొట్టుకున్న పలు వాహనాలు.. కొండిపర్రు బైపాస్ వద్ద పొగ మంచుతో వరుసగా ఒక్కదానికొకటి డీ కొట్టుకున్న స్కూల్ బస్, లారీ, ఆర్టీసీ బస్సు, పాల వ్యాను, కారు……

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి…

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాను కారణంగా కుంభవృష్టి కురిసింది

బలమైన గాలులకు తోడు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మొత్తం 130చోట్ల నుంచి వరదల సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు. తుపాను కారణంగా దెబ్బతినడంతో పసిఫిక్‌…

తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం

తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం – వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో మిచౌంగ్ తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీ…

You cannot copy content of this page