డయాల్ 100,112కి కాల్ చేస్తే తాము సురక్షితం అనే భావన, విశ్వాసాన్ని ప్రజలకు మరింత పెంపొందించాలి

Calling dial 100,112 should increase people’s feeling and confidence that they are safe రామగుండం పోలీస్ కమీషనరేట్ డయాల్ 100,112కి కాల్ చేస్తే తాము సురక్షితం అనే భావన, విశ్వాసాన్ని ప్రజలకు మరింత పెంపొందించాలి. త్రినేత్రం న్యూస్…

రేపే (ఏప్రిల్ 9న) ఉగాది పండుగ. తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనే పదానికి ‘కోపం కలిగించేది’ అని అర్థం

Trinethram News : పంచాంగం ప్రకారం ప్రతి ఉగాదికి(Ugadi 2024) ఒక్కో పేరు ఉంటుంది. ‘యుగాది’ ‘ఆది’ అనే పదాలు కలిసి ఉగాది అనే పదం ఏర్పడింది. యుగం అంటే వయస్సు , ఆది అంటే ప్రారంభం అని అర్థం. మహారాష్ట్రలో…

ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు

Trinethram News : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి లభ్యం.. అనుమానస్పదా స్థితిలో పడి ఉన్న మృతదేహం సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు ఇది హత్య లేక…

అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి

మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100 వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. నాగార్జునకి కథ…

రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని మరణించినట్లు సమాచారం

ఎన్టీఆర్ జిల్లా….మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ECE రెండవ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని మరణించినట్లు సమాచారం. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని గా సమాచారం కళాశాల లోపలికి…

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల జగన్ రెడ్డి గారూ అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చడంలేదన్న ఏపీసీసీ చీఫ్ రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్ జిల్లాల పర్యటనలో భాగంగా పలాసలో బస్సులో ప్రయాణం

అయోధ్యలోని రామమందిరప్రతిష్ఠా ముహూర్తoను నిర్ణయించినది వీరే. పండిత్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అనే పేరు కలిగి కాశీ పట్టణమందు నివసిస్తున్నారు

అయోధ్యలోని రామమందిరప్రతిష్ఠా ముహూర్తoను నిర్ణయించినది వీరే. పండిత్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అనే పేరు కలిగి కాశీ పట్టణమందు నివసిస్తున్నారు. కాశీయందలి రామ్ ఘాట్ వద్ద గంగానదీ తీరాన ఈయన నివాసం. Simple living & high thinking కి ప్రతిరూపమే…

పులివెందుల రాణి తోపు వద్ద గజ్జల వెంకట రమణారెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య

కడప జిల్లా….. పులివెందుల రాణి తోపు వద్ద గజ్జల వెంకట రమణారెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య…. మృతుడు వేముల మండలంలోని పెండ్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు…. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన…

You cannot copy content of this page