ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
India Wins

India Wins : త్రినేత్రం న్యూస్ : కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించారు.ఈ ఘనత సాధించిన పతకాల విజేతలను ప్రధాని మోదీ అభినందించారు.

క్రీడాకారుల విజయాలను దేశం గర్వించదగ్గ ఘనతగా అభివర్ణించారు. భవిష్యత్ పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని మోదీ ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page