జూలై 25, 2026
TRINETHRAM NEWS
India second T20

India Second T20 : త్రినేత్రం న్యూస్ : హరారే వేదికగా జింబాబ్వేతో భారత్ రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. సా.4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

తొలి మ్యాచ్ గెలిచిన భారత్.. ఇవాళ కూడా విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. విధ్వంసకర ఓపెనర్లు అభిషేక్, సూర్యవంశీ జోడీపైనే అందరి దృష్టి నెలకొంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page