తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మూడు క్యాంపులపై మావోయిస్టుల కాల్పులు

Trinethram News : చర్ల: తెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని మూడు బేస్‌ క్యాంపులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డారు.…

కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం

Trinethram News : రంగారెడ్డి జిల్లా జనవరి 17రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఇవ్వాల‌ బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమా?

Trinethram News : హైదరాబాద్:జనవరి 17తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మళ్లీ పంటలు పండించనున్నా రని తెలిసింది. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ఆయన స్వయంగా ఓ ఫర్జిలైజర్ షాపు యజమా నికి ఫోన్…

అయోధ్య రామునికి భారీ లడ్డూను తయారు చేసిన హైదరాబాద్ వాసి

Trinethram News : అయోధ్య శ్రీరామునికి నేడు భారీ లడ్డూ తరలివెళ్లనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామా కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం 1265 కేజీల భారీ లడ్డూను తయారు చేయించారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ…

కృష్ణానదీ జలాల వివాదం పై నేడు కీలక భేటీ

Trinethram News : నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ భేటీ కానున్నారు.…

క్రిటికల్ గా CPM నేత తమ్మినేని ఆరోగ్య పరిస్థితి

Trinethram News : హైదరాబాద్:జనవరి 17సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల…

హైదరాబాదులో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఏర్పాటు

Trinethram News : హైదరాబాద్:జనవరి 17స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పెట్టుబడులే…

జయ శంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమైన విషయం – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Trinethram News : శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని ఎల్లమ్మబండలో గల తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడం జరిగింది. మద్యం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గా మద్దిశెట్టి

పత్రిక ప్రకటనది.16.01.2024 ఇట్లుపొదెం వీరయ్యటీపీసీసీ ఉపాధ్యక్షులుమాజీ ఎమ్మెల్యే – భద్రాచలం.

బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి జన్మదిన సందర్భంగా

బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి జన్మదిన సందర్భంగాకుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జరిగిన జన్మదిన వేడుకలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు అభిమానులు…

Other Story

You cannot copy content of this page