మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం

నివ్వెరపోయిన నిపుణులు మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనంసాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలననిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలుసబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలునేడు జలసౌధలో కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజిల్లో కుంగిపోయిన…

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్:మార్చి 09కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి హైకమాండ్‌ నుంచి పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్ల నున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాల కు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే…

అధికారుల నిర్లక్ష్యం కన్ఫ్యూజన్ లో భక్తులు

Trinethram News : వేములవాడ:మార్చి 09దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. కానీ ఆలయంలోని…

కమలం గూటికి మరో బిఆర్ఎస్ ఆగ్రనేత

Trinethram News : హన్మకొండ జిల్లా:మార్చి 09పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందిం చారు. శనివారం ఉదయం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో తనకు గుర్తిం పు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు.…

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి?

Trinethram News : హైదరాబాద్:మార్చి 09మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో…

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Trinethram News : ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15…

ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు

ఉదయం 11.30కు సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ ప్రతినిధులతో సమావేశం. సాయంత్రం 4 గంటలకు ఎల్​ బీ నగర్​ సమీపంలో బైరామల్​ గూడ ఫ్లై ఒవర్ ప్రారంభోత్సవం ఉప్పల్​ సమీపంలో నల్లచెర్వు సీవేజీ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ప్రారంభం సాయంత్రం 5 గంటలకు జాతీయ…

సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లై ఓవర్.. నేడు బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభం.. సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీ నగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో…

మరో రెండు ఎస్టీపీలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 శాతం మురుగునీటి శుద్ధి సాధించేందుకు కొన్ని అడుగులు ముందుకు వేస్తూ నల్ల చెరువు (ఉప్పల్), పెద్ద చెరువు (కాప్రా)లో మరో రెండు ఎస్టీపీలను 2024 మార్చి 9న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

మార్చి 9న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

బైరామల్‌గూడ జంక్షన్‌లో 1.78 కి.మీ పొడవున్న రెండో లెవల్ ఫ్లైఓవర్‌ను 2024 మార్చి 9న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ ఒవైసీ Jn నుండి విజయవాడ (చింతలకుంట వైపు) మరియు నాగార్జున సాగర్…

You cannot copy content of this page