ఒంగోలులో టీడీపీ, వైసీపీ ఘర్షణపై స్పందించిన ఈసీ మీనా

Trinethram News : గొడవకు కారణమైనవారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి.. స్టేట్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.. _ సీఈవో ముఖేష్ కుమార్ మీనా

జగన్‌ మళ్లీ సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి :అంబటి రాంబాబు

Trinethram News : నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఒక్కరోజులోనే నాలుక మడతేశారు. వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామనడం ఎన్నికల స్టంట్‌ కాదా..?

టీటీడీ విజిలెన్స్ అదుపులో ఫేక్ IAS

Trinethram News : తిరుమల : తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు.. అతడి వైఖరిపై అనుమానంతో…

ఏపీపీఎస్సీ గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్ష తేదీ ఇదే.. మెయిన్స్‌కు ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే!

Trinethram News : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ 2024 పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 10) కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రలోని వివిధ శాఖలు, ప్రభుత్వ…

నిడదవోలు రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు

Trinethram News : నిడదవోలులో ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది అని అన్నారు నా పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించే ముస్లిం కుటుంబాలకు నేను చెప్పేది ఒక్కటే… నా గొంతులో ప్రాణముండగా ఆంధ్రప్రదేశ్ లోని ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వనన్నారు.

తమిళనాడు రాజకీయ క్షేత్రంలోకి నారా లోకేశ్.. ఆ పార్టీ అధ్యక్షుడి కోసం క్యాంపెనింగ్!

Trinethram News : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు లోకేశ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇప్పటికే యువగళం పేరుతో ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. అయితే ఎన్నికలు…

కన్నీళ్లు తెప్పిస్తున్న ఎస్ పీ ఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య

Trinethram News : విశాఖ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెస్ట్ గార్డ్ పనిచేస్తున్న శంకర్రావు విధుల్లో నలుగురు కానిస్టేబుళ్లు.. ఎవరూ లేని సమయంలో ఎస్ ఎల్ ఆర్ గన్ తో ఎలా షూట్ చేసుకోవాలో చెక్ చేసుకున్న శంకర్రావు.. ఎస్ ఎల్…

50 ఏళ్లకే బీసీలకు పింఛన్ : చంద్రబాబు

Trinethram News : AP: తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకురూ.4 వేల పెన్షన్ ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబుఅన్నారు. ‘బీసీలకు పెళ్లికానుక రూ. లక్షకు పెంచుతాం.చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.10 లక్షలు అందిస్తాం.బీసీలకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తాం.…

గుడివాడ అక్రమమద్యం స్వాధీనం: టూ టౌన్ సి.ఐ

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ఏప్రిల్ 11 గుడివాడ అక్రమమద్యం స్వాధీనం: టూ టౌన్ సి.ఐ 26 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేస్ నమోదు ఈ రోజు గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రైల్వే ఓవర్ బ్రిడ్జి…

రైతులు ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని ఆటవీశాఖాధికారులను కోరుతున్నారు

Trinethram News : పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం టీ గడూరు గ్రామం జీడి తోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా, యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది.…

You cannot copy content of this page