మంగళగిరిలో జగన్ రోడ్ షో

Trinethram News : పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటు వేస్తే మ‌ళ్లీ పాత రోజులే వ‌స్తాయ‌న్న సీఎం ఇప్పుడున్న ప‌థ‌కాలు కొన‌సాగాలంటే జ‌గ‌న్‌కు ఓటు వేయాల‌ని వ్యాఖ్య‌ చంద్ర‌బాబు మోసాల చ‌రిత్ర‌ను గుర్తు తెచ్చుకోండంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపు చంద్ర‌బాబును న‌మ్మ‌డం అంటే కొండ‌చిలువ…

విశాఖలో ఏపీ CS జవహర్ రెడ్డి రహస్య పర్యటన?

Trinethram News : విశాఖపట్నం : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్జవహర్ రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు.సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు.వ్యక్తిగత పర్యటన కావడంతో ఎన్నికల విధుల్లో ఉన్నఅధికారులెవరూ ఆయన్ను కలవలేదు. ఎన్నికలుజరుగుతున్న వేళ CS రహస్యంగా…

మండుటెండని సైతం లెక్క చేయకుండా బ్రహ్మన్న ప్రచారం లో పాల్గొన్న ప్రజలు

Trinethram News : బ్రహ్మరధం పడుతున్న బొల్లాపల్లి బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు, పమిడిపాడు, గరికపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి మహిలాంమ్మ తల్లులు హరతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ,…

మంగళగిరిలో ప్రారంభమైన నారా లోకేష్ జైత్రయాత్ర

Trinethram News : పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ప్రారంభమైన ర్యాలీ. పసుపుమయమైన మంగళగిరి ప్రధాన రహదారులు, ఉత్సాహంగా కేరింతలు కొడుతున్న కార్యకర్తలు, అభిమానులు. యువనేత లోకేష్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన టీడీపీ-బీజేపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. సీతారామస్వామి…

విశాఖ ఎంపీ గాజువాక శాసనసభ స్థానానికి నేడు కేఏ పాల్ నామినేషన్

Trinethram News : సార్వత్రిక సమరంలో భాగంగా ఏపీలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.. ఈ నేపథ్యంలో…

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు

Trinethram News : నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చేటూచేసుకుంది. పట్టణంలోని రఘునాథ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్‎లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో గ్యాస్…

ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నోటిఫికేషన్‌ వెలువరించిన సంగతి తెలిసిందే. వీటిల్లో నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లను తాజాగా విడుదల…

రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్

Trinethram News : తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో…

ప్రజాప్రతినిధుల కేసుల వివరాల ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

Trinethram News : AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌లపై కేసు…

You cannot copy content of this page