ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు!

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు! విజయవాడలో నివసిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు నిన్న ఉదయం ఓటు వేయడానికి వెళ్లిన ఏబీ దంపతులు ఇద్దరి ఓట్లను తొలగించారని తెలిపిన అధికారులు

నేడు రఘురామకృష్ణరాజు బర్త్ డే

Trinethram News : జూన్ 4న వైసీపీ పెద్దకర్మలో అందరం పాలుపంచుకుందాం: రఘురామకృష్ణరాజు నేడు రఘురామకృష్ణరాజు బర్త్ డే తన జన్మదినం నాడే వైసీపీ పతనమైనందుకు సంతోషంగా ఉందన్న రఘురామరాజు రాజకీయ చిత్రపటంలో ఇక వైసీపీ కనిపించదని జోస్యం కూటమి విజయం…

ఓటరు ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు

Trinethram News : తెనాలిలో ఓటరును చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే శివకుమార్‌తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు.

ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు

Trinethram News : పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్.. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్…

గాయపడిన వైసిపి కార్యకర్తలు.. పరామర్శించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

తెలుగుదేశం పార్టీ నాయకుల దాడి గాయపడిన వైసిపి కార్యకర్తలు.. పరామర్శించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం రెడ్డికొత్తూరు, ఈపూరు మండలం కొండ్రముట్ల, ముపాళ్ళ, బొల్లాపల్లి పేరురపాడు గ్రామాలలో లో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణం లో…

ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ (AP)లో పోలింగ్ (Polling) పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు ( EVMs) మైలవరం (Mailavaram) నియోజకవర్గంలోని…

జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పు

Trinethram News : జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. అయితే…

ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు

Trinethram News : AP Election 2024 Voting Percentage Till 5 pm: ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68 శాతం నమోదైంది. సాయంత్రం 6 లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు…

ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు

ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని వెల్లడి రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందంటూ ట్వీట్

సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం

Trinethram News : అమరావతి: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది.. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని…

You cannot copy content of this page