బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి

అనంతపురం : బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరగాలంటే పోలీసుల పాత్ర కీలకం. అందుకే ఎన్నికలకు ముందు ఒకే జిల్లాలో చాలాకాలం పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు…

5 నుంచి టెట్, డీఎస్సీ దరఖాస్తుల ఆహ్వానం?

Trinethram News : అమరావతి : ఈ నెల 5 నుంచి టెట్, డీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అదే రోజు నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. టెట్, డీఎస్సీ లకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు ప్రభుత్వం…

గోపాలపురం మండలం కరగపాడులో పెద్దపులి సంచారం

Trinethram News తూర్పు గోదావరి మామిడితోటలో పులి గాండ్రింపులు, పరుగులు తీసిన రైతులు.. అడవిపందిని చంపిన పెద్దపులి.. భయాందోళనలో స్థానికులు.

విశాఖలో ఎంఆర్ఓ దారుణ హత్య

Trinethram News : విజయనగరం జిల్లా కొండపల్లి తహశీల్దార్ రమణయ్య కొమ్మాదిలో చొరన్ క్యాపిటల్ అపార్ట్ మెంట్ లో వుండగా అర్థ రాత్రి అపార్ట్ మెంట్ లోకి దుండగులు చొరబడి హత్య చేశారు. వాచ్మెన్ కేకలు వేయటంతో పరుగులు పెట్టిన దుండగులు.…

ముమ్మరంగా వాహనాలు తనిఖీలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా,మైలవరం నియోజకవర్గం:ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు….. రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి…. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈ తనిఖీలు…

గిద్దలూరు అభ్యర్ధిగా కేపీ

గిద్దలూరు వైకాపా అభ్యర్ధిగా కేపీ నాగార్జున రెడ్డి పేరు ఖరారు . గిద్దలూరు అభ్యర్థిగా కేపీ నాగార్జున రెడ్డిని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కాపురం అభ్యర్ధిగా అన్నా మార్కాపురం వైకాపా అభ్యర్ధిగా అన్నా రాంబాబు పేరు ఖరారు .…

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్?

Trinethram News : సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా జడ్పీటీసి శ్వర్నాల తిరుపతి రావును నియమించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైలవరం ఎమ్మెల్యే వట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు…

ఏపీ ఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ వి.రత్న బాధ్యతల స్వీకరణ

Trinethram News : మంగళగిరినగరంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ గా వి రత్న నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం బెటాలియన్ కార్యాలయంలో రత్న కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత బెటాలియన్ సిబ్బంది నూతన కమాండెంట్ రత్నకు గౌరవ వందనం…

వైన్ షాపుపై పెట్రోల్ బాంబు కలకలం

Trinethram News : ప్రకాశం జిల్లా : దర్శి వైన్ షాపు పై పెట్రోల్ ప్యాకెట్ తో దాడి చేసి నిప్పంటించిన వంశీకృష్ణ నిత్యం తాగి వచ్చి తన తండ్రి ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదనతో…తన తండ్రి మద్యం కొనుక్కునే షాపు పైన…

డాబా హోటల్ లో సెబ్ అధికారులు తనిఖీలు,

Trinethram News : 1,15,000/- విలువైన గోవా మద్యం సీసాలు స్వాధీనం గోకనకొండ కు చెందిన ఒక వ్యక్తి అరెస్టు, ద్విచక్ర వాహనం స్వాధీనం. వినుకొండ:- మండలం చీకటిగలపాలెం వద్ద ప్రియాంక డాబా హోటల్ లో ఒక వ్యక్తి ని అదుపులోకి…

You cannot copy content of this page