Raj Kasireddy Arrested : రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్ Trinethram News : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఆయనను ఏపీ పోలీసులు…

MLA : కచేరిమెట్టలోని 20 వార్డు నందు పనికిరాని మట్టి ఇబ్బందికరంగా రోడ్డుకు ఇరువైపులా

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 21 :నెల్లూరు : కావలి కచేరి మిట్ట 20వ వార్డు నందు రోడ్డుకు ఇరువైపులా ఇంటిలో స్లాబ్ పగలగొట్టినటువంటి మట్టిని రోడ్డులో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, ఉండడంతో, ఒక వ్యక్తి ఇవి రోడ్డుమీద చాలా ఇబ్బందిగా…

Mangaligutta Venkateswara Swamy Kalyanam : అంగరంగ వైభవంగా మంగలిగుట్ట వెంకటేశ్వర స్వామి కల్యాణం

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని మంగళగుట్ట గ్రామంలో సోమవారం జరిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం వేడుకలు…

MP Harish : ద్వారపూడి రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలి

రైల్వే హల్ట్ కు బిజెపి విజ్ఞప్తి…ఎంపి హరీష్ కు వినతిపత్రం… మండపేట : త్రినేత్రం న్యూస్ : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని ఏకైక రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కు…

OC Community Hall : ఒ సి కమ్యూనిటీ హాల్ కు శంఖుస్ధాపన

కపిలేశ్వరపురం : త్రినేత్రం న్యూస్ : కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో ఎం.పి ల్యాడ్స్ నిధులు రూ.40.00 లక్షలతో ఒ.సి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు సోమవారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ శంఖుస్ధాపన చేశారు. రాష్ట్ర అంచనాల…

Tree Broken : పట్టాలపై విరిగిపడ్డ చెట్టు… రైళ్ల రాకపోకలకు అంతరాయం

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా నవాబు పేట్ మండలం మమదాన్ పల్లి గ్రామ సమీపంలో గాలివానకు రైల్వే పట్టాలపై చెట్టు విరిగిపడింది. చుట్టుపక్కల రైతులు అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. దీంతో కొద్దిసేపు రైళ్ల…

Bhu Bharati Awareness : డిండి మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సు

జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి. డిండి(గుండ్ల పల్లి) ఏప్రిల్ 21 త్రినేత్రం న్యూస్. దిండి మండల కేంద్ర ంలో తహసిల్ కార్యాలయ ఆవరణ లో సోమవారం రోజు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారతి…

Fishermen’s Mahadharna : మే 15న మత్స్యకారుల మహాధర్న

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ప్రతీ మత్స్య సోసైటికి 10 లక్షల రూ ఇవ్వాలని, ఉచిత చెప పిల్లలకు బదులుగా నగదు బదిలీ చేయాలని,50 ఎండ్లు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్లు…

Eklavya School : ఆరో తరగతి ఏకలవ్య పాఠశాలలో సీట్లు భర్తీ నేటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం హుకుంపేట ఏకలవ్య ప్రిన్సిపల్ సంతోష్ ఉజ్వల్ వెల్లడి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, హుకుంపేట ఏకలవ్య ఈఎంఆర్ ఏకలవ్య పాఠశాలల్లో బాలురు 60 బాలికలు బాలికలు 60 మొత్తం కలిపి ఆరో తరగతికి సంబంధించి 120 సీట్లు…

DSC Notification : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఐ.టి.డి. ఏ పాలక వర్గ సమావేశం వద్దకు నిరసన తెలిపిన ఆదివాసీ గిరిజన సంఘం,ఎస్.ఎఫ్. ఐ, ఏజెన్సీ డీఎస్సీ…

Other Story

You cannot copy content of this page