Mon. Mar 9th, 2026

Vijay : విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురు

TRINETHRAM NEWS

Trinethram News : చెన్నై: ఆదాయపన్ను శాఖ విధించిన పెనాల్టీపై మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన టీవీకే అధినేత విజయ్‌కు చుక్కెదురైంది.

2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్‌ రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.

దీనిపై 2022లో విజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు.. ఇప్పుడు పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vijay faces setback in Madras High Court

Related Post

You cannot copy content of this page