Rinku Singh Receives Threats : క్రికెటర్ రింకూ సింగ్ కు బెదిరింపులు

TRINETHRAM NEWS

క్రికెటర్ రింకూ సింగ్కు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ బెదిరింపులు, రూ.5 కోట్లు డిమాండ్

Trinethram News : భారత క్రికెటర్ రింకు సింగ్కు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. అతడిని వదిలేయాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్ డిమాండ్ చేస్తోందని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య రింకు ప్రమోషనల్ బృందానికి 3 బెదిరింపు సందేశాలు అందాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Threats to cricketer Rinku Singh

You cannot copy content of this page

Scroll to Top