Sahid Diwas : సాహిద్ దివాస్ నిర్వహణ

తేదీ : 23/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు అద్దేపల్లి. సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల నెహ్రు యువ కేంద్రం జిల్లా ఆధ్వర్యంలో సాహిద్ దివాస్ నిర్వహించడం జరిగింది. ఇంచార్జ్, ప్రిన్సిపాల్ టి. కృష్ణ అధ్యక్షత వహించగా…

Students Die : ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

తేదీ : 22/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. చిన్న కాపవరం గ్రామానికి చెందినటువంటి సాయి పవన్, శరత్…

MLA Bolisetty : కల్తీ ఆహార పదార్థాలపై చర్యలు తీసుకోండి

తేదీ : 21/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ చిప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి. శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…

ABVP Blocked School : పాఠశాలను అడ్డుకున్న ఏబీవీపీ

తేదీ : 20/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం లో ఇండియన్ డిజిటల్ పాఠశాల అనధికారికంగా నిర్వహిస్తుండగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు విద్యాశాఖ అధికారి సీతారామయ్య తన సిబ్బందితో వచ్చి విద్యార్థులతో పాఠశాల…

ఫోన్లను లబ్ధిదారులకు అందజేత

తేదీ : 19/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తొమ్మిదవ విడత రికవరీ మరియు పంపిణీ కార్యక్రమం ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో…

Road Accident : తప్పిన ప్రమాదం

తేదీ : 18/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు 165 జాతీయ రహదారిపై ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . కారు, ట్రాక్టర్ ఢీకొన్నటువంటి ఘటనలో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బ తిన్నది.అయితే…

Class 10 Exam : ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

తేదీ : 17/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉండి మండలం,, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు 2,383 మంది పరీక్షలు కు హాజరవ్వడం జరిగింది. అరగంట ముందే పరీక్ష…

పదవ తరగతి విద్యార్థులు స్థానిక అమ్మవారికి ప్రత్యేక పూజలు

తేదీ : 16/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు స్థానిక అమ్మవారి ఆలయం నందు ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల రీజనల్…

Dharna : ధర్నా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ

తేదీ : 15/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అర్హులైనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించాలని సి. పి. ఐ జిల్లా కార్యదర్శి కోణాల. భీమారావు కూటమి ప్రభుత్వాన్ని జిల్లా కేంద్రమైన…

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళుతున్న ఢీకొన్న శాంట్రో కారు.. ఈ ప్రమాదంలో కారులో…

Other Story

You cannot copy content of this page