CM Revanth Reddy : గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు

హైదరాబాద్:ఏప్రిల్ 09 : కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని…

Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Trinethram News : పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం.. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి-కాట్పాడి లైన్ డబ్లింగ్ పనులకు ఆమోదం.. రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం. తద్వారా తిరుపతి, శ్రీకాళహస్తికి వచ్చే ప్రయాణికులతో పాటు…

MLA Satyananda Rao : ప్రజలు సమస్యల నుండి విముక్తి కోసమే ప్రజాదర్బార్

ప్రజాదర్బార్ వినతులు స్వీకరించిన,కొత్తపేట ఎమ్మెల్యే… త్రినేత్రం న్యూస్: సమస్యల నుండి ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఈ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు నుంచి…

Collector P Prashanthi : కృష్ణుడుపాలెం కాలనీ లో కలెక్టర్ పర్యటన

గోకవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల కోసం గోకవరం మండలం పరిధిలో బుధవారం అధికారులతో కలిసి పర్యటించి కృష్ణుడుపాలెం కాలనీ వాసుల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. దేవీపట్నం మండలం పరిధిలో…

MLA Nallamilli : బలభద్రపురంలో 37.37లక్షల రూపాయలతో నిర్మించిన 5 సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు మండలం బలభద్రపురంలో 37.37 లక్షల రూపాయలతో 5 సీసీ రోడ్లును ప్రారంభోత్సవం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, బిక్కవోలు మండల నాయకులు, బలభద్రపురం…

Rambabu : అనపర్తి మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన, పార్టీ ప్రముఖులు

త్రినేత్రం న్యూస్:అనపర్తి. అనపర్తి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) నానమ్మ శ్రీమతి సత్తి సూరయ్యమ్మ(90) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

Pawan Kalyan : అడవితల్లి బాట కార్యక్రమంలో అరకు గిరిజన అనేక గ్రామాలు పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: గిరిజన మారుమూల గ్రామాల్లోని ప్రజలకు విద్య, వైద్యం, మెరుగైన జీవితం అందించాలని ఉద్దేశంతో పలురకాల కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అయితే సింగపూర్ లోని ఒక స్కూల్లో అగ్నిప్రమాదం జరిగి కన్న కొడుకు గాయపడి ఆసుపత్రిలో…

N బసవరాజు అడ్వకేట్ ను సన్మానించిన సంగం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ప్రైవేట్ పాఠశాల యజమాన్యాo వికారాబాద్ పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ యందు వికారాబాద్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం తరఫున N బసవరాజ్ అడ్వకేట్ ను సన్మానించడం జరిగింది. బసవరాజు వికారాబాద్ ప్రైవేట్…

Sri Tulja Bhavani Ammavari : శ్రీ తుల్జా భవాని అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 9 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని హాఛ్య తండా వాసుల ఆరాధ్య దైవం శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక…

Mecha Nageswara Rao : బి .ఆర్.ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సుడిగాలి పర్యటన

దమ్మపేట మండలం. త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), మందలపల్లి(గ్రామం)లో కోటగిరి కృష్ణ , (స్పైనల్ కార్డ్ )సంబంధింత వైద్యం చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజు వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు.అనంతరం దమ్మపేట పట్టణంలో…

Other Story

You cannot copy content of this page