అమరావతిపై నిరంతర పర్యవేక్షణ

అమరావతిపై నిరంతర పర్యవేక్షణ కన్సల్టెన్సీలతో పనులపై నిఘాచెప్పినవి అమలు చేయకపోతే నోటీసులు అమరావతికి రుణం ఇస్తున్న ప్రపంచబ్యాంకు నిరంతరం పర్యవేక్షణ చేయనుంది. ఒప్పందాల్లో భాగంగా పరపతి నివేదికలో ఈ అంశాన్ని ప్రపంచబ్యాంకు ప్రస్తావించింది. ప్రతి పనినీ సొంత కన్సల్టెన్సీలతో పర్యవేక్షణ చేయనుంది.…

కే ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా25 వేలు ఆర్థిక సహాయం

కే ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా25 వేలు ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం,దోమ మండలం,దోర్నాల్ పల్లి గ్రామానికి చెందిన కేఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుడు నితిన్ సాగర్ వాళ్ళ అమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో *కేఎస్ఆర్ ట్రస్ట్…

మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ .గ్యాక్ GYYAK- గడ్డం ఎల్లయ్య ఎల్లమ్మ అనసూయ క్రిష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో వికారాబాద్ పట్టణం పరిధిలోని గిరిగేట్ పల్లి ప్రభుత్వ…

కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి పదవ వర్ధంతి

కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి పదవ వర్ధంతి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొన్నం…

పెళ్లి రిసెప్షన్ లో పాల్గొన్న కులకచర్ల మండల BRS పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి

పెళ్లి రిసెప్షన్ లో పాల్గొన్న కులకచర్ల మండల BRS పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గంకులకచర్ల మండలం కేంద్రకు చెందిన మైనార్టీ సెల్ రుక్మదిన్ కుమారని యొక్క పెళ్లి రిసెప్షన్ లో పాల్గొని…

బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవం

బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారబాద్ పట్టణంలోని ఆలంపల్లి రోడ్డు లో సింగారపువాళ్ళ కాంప్లెక్స్ లో కింగ్స్ బిర్యానీ హోటల్ ప్రారంభించిన తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించడం జరిగింది హోటల్ యజమానిబాబురావు మాట్లాడుతూ…

ఆదివాసి మాతృభాష ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – పి. అప్పల నరస

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, (పాడేరు) జిల్లా ఇంచార్జ్ : ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ సంఘం.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ. ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ లకు, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని,…

మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు.

మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.23: పద్మాపురం పంచాయతీ . పింపోలు గుడ గ్రామంలో మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా…

సిద్దులూరు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిరాని వైద్యంతో అన్ని రోగాలకు చికిత్స

సిద్దులూరు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిరాని వైద్యంతో అన్ని రోగాలకు చికిత్స వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తనిఖీ చేయని సంబంధిత అధికారులువికారాబాద్ జిల్లా డిసెంబర్ 22 వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధలూరు గ్రామంలో, మరియు ఆయా గ్రామాలలో సుమారుగా…

You cannot copy content of this page