జూన్ 26, 2026

IMG 20241222 WA0038 1

TRINETHRAM NEWS

కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి పదవ వర్ధంతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటస్వామి కుమారులు, శాసనసభ్యులు వినోద్ వివేక్ మనుమడు, MP గడ్డం వంశీ కృష్ణ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు. తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page