Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్

దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి Trinethram News : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో బాంబుల వర్షం.. హెలీకాఫ్టర్లతో కర్రెగుట్టపై భద్రత దళాల కాల్పులు .. అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పైనుంచి బాంబుల వర్షం…

Maoist letter : కర్రెగుట్టల ఆపరేషన్‌ను నిలిపేయండి

Trinethram News : ఏప్రిల్ 25: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కరెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై వెంటనే ఆపేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్‌నోట్ విడుదల అయ్యింది. కేంద్ర,…

Entrance Exam : 27 న ఆదర్శ పాఠశాల లో ప్రవేశ పరీక్ష

డిండి(గుండ్లపల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రము లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఈ విధ్యాసంవత్సరానికి (2025-26 కు ఆరవ తరగతి లో వంద సీట్లకు, 7 8 9 10 తరగతిలకు మిగిలిన సీట్లకు ఈనెల 27వ…

Encounter : తెలంగాణ – చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్

Trinethram News : ఐదు మంది మావోయిస్టుల మృతి!! భద్రతా బలగాలు – మావోయిస్టుల మధ్య భీకర పోరు.. భీమారంపాడు గ్రామస్తులు ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు.. ములుగు అటవీ ప్రాంతంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు, మావోయిస్టులు.. కర్రెగుట్ట అడవుల్లో…

RV Tours and Travels : ఏకకాలంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో 6 నూతన కార్యాలయాలను ఘనంగా ప్రారంభించిన ఆర్ వి టూర్స్ అండ్ ట్రావెల్స్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 23 : టూరిజం రంగంలో దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో దేశంలోనే టాప్ ట్రావెల్ సంస్థలో ఒకటిగా నిలిచి అతిధి దేవోభవ అనే టాగ్ లైన్ దూసుకుపోతున్న ఆర్ వి టూర్స్ అండ్ ట్రావెల్స్…

Free Cancer : తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్

Trinethram News : తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.…

CM Revanth : జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి

నవ ప్రపంచాన్నినిర్మిద్దాంతెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ఒసాకా ఎక్స్ పోలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్…

Rains : మరో ఐదు రోజులు వానలే వానలు

Trinethram News : మండు వేసవిలో జోరువాన బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లో రహదారులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్టు నెలకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు విరిగిపడ్డాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం…

Revanth Reddy : టోక్యోలో సుమిధా నదిలో పడవలో ప్రయాణించిన రేవంత్ రెడ్డి

సుమిధా నది తీర ప్రాంత అభివృద్ధిని పరిశీలించిన బృందం టోక్యో మాదిరి మూసీ తీరాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అధ్యయనం తెలంగాణకు మరో రూ.10,500 కోట్ల పెట్టుబడులు Trinethram News : జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన…

Special Summer Trains : రేపటి నుంచి ప్రత్యేకంగా సమ్మర్ ట్రైన్స్

Trinethram News : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. రేపటి నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసింది. సమ్మర్ హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో……

Other Story

You cannot copy content of this page