Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్

TRINETHRAM NEWS

దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి

Trinethram News : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో బాంబుల వర్షం.. హెలీకాఫ్టర్లతో కర్రెగుట్టపై భద్రత దళాల కాల్పులు .. అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పైనుంచి బాంబుల వర్షం కురిపిస్తున్న భద్రత దళాలు

ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.. కర్రెగుట్టలో మావోయిస్టులను మూడువైపులా చుట్టూముట్టిన భద్రత దళాలు .. మావోయిస్టుల కోసం దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు మోహరించి ఆపరేషన్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Massive encounter in Karregutta.

You cannot copy content of this page

Scroll to Top