శ్రీకాకుళంలో ఆన్లైన్ లో మోసపోయిన మహిళ
Trinethram News : శ్రీకాకుళం జిల్లాలో క్రిప్టో కరెన్సీ తరహా ఆన్లైన్ యాప్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి సైబర్ నేరగాళ్లు 17.5 లక్షల రూపాయలు టోకరా వేశారు. శ్రీకాకుళం లో ఫాజుల్ భాగ్ పేట కు చెందిన…
Trinethram News : శ్రీకాకుళం జిల్లాలో క్రిప్టో కరెన్సీ తరహా ఆన్లైన్ యాప్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి సైబర్ నేరగాళ్లు 17.5 లక్షల రూపాయలు టోకరా వేశారు. శ్రీకాకుళం లో ఫాజుల్ భాగ్ పేట కు చెందిన…
జిల్లాలో 85 పరీక్ష కేంద్రాలు, హాజరుకానున్న 45,702 మంది విద్యార్థులు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి శ్రీకాకుళం,ఫిబ్రవరి,3: ఇంటర్మీడియట్ పరీక్షలకు పగడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు…
Trinethram News : ఈ రోజు ఉదయం గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ తన యొక్క అధికార నివాసమైన జెడ్.పి. బంగ్లాలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఉమ్మడి విశాఖపట్నం (02),…
Trinethram News : శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 01ఎలుగుబంట్లు దాడిలో రైతులకు ఈరోజు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరు, డెప్పురు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఈరోజు…
Trinethram News : శ్రీకాకుళం వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన కర్రి సంతోషి లక్ష్మి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె భర్త దువ్వాడ వెంకట కుమార్ చౌదరిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. తొలుత ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే…
మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్టవర్స్ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44…
Trinethram News : శ్రీకాకుళం ఓటర్ల జాబితా జిల్లా ప్రత్యేక పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ జె శ్యామలరావు రేపు జిల్లాకు రానున్నారని ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయన జిల్లాలోని…
శ్రీకాకుళం – పేరాడ తిలక్ విశాఖపట్నం – బొత్స ఝాన్సీలక్ష్మి అరకు (ఎస్టీ) – భాగ్యలక్ష్మి (ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నారు) ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ (తొలిసారి బరిలోకి, తణుకు ఎమ్మెల్యే, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు) విజయవాడ…
Trinethram News : శ్రీకాకుళం… ఒకరు మృతి సుమారు 30 మంది యాత్రలకు గాయాలు పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరో…
You cannot copy content of this page