MLA Raj Thakur : రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్

ప్రత్యేక పూజలు చేసిన పార్టీ శ్రేణులు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి పరిశీలించారు.సందర్భంగా కొండపై ఇటీవల బయటపడిన ఆంజనేయస్వామి…

‘Poshan Pakwad’ : RGM అంగన్వాడి కేంద్రంలో ‘పోషణ్ పక్వాడ్’ కార్యక్రమం

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ప్రాజెక్ట్ జనగాను సెక్టార్ అంగన్వాడి కేంద్రంలో పోషణ్ పక్వాడ్ జనగామ -2, జనగాను-3, తారకరామనగర్ – 2 ఐబీ. కాలనీ కేంద్రాలలో గర్భిణీలకు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈసీస్ లో భాగంగా పిల్లలకు…

Ambedkar Jayanti : రామగుండం కమిషనరేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

సీపీ అంబర్ కిషోర్ ఝా రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందుగా…

MLA Raj Thakur : శ్రీపాద రావు వర్ధంతి వేడుకలనునిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని బస్టాండ్ ఎదుట అజాతశత్రువు, అందరివాడు, మంథని ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభాపతి స్వర్గీయ దుద్దిల్ల పాద రావు వర్ధంతి సందర్భంగా, ఆయన స్మృతిని స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు ఎమ్మెల్యే ఏం.ఎస్.…

MLA Raj Thakur : శ్రీ త్రింగేశ్వర స్వామి కి రుద్రాభిషేకo చేసిన రామగుండం ఎమ్మెల్యే

పెద్దపల్లి జిల్లా జనగామ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో,…

Madipelli Mallesh : ఎంబీబీస్ విద్యార్థిని సాయి సుదీక్ష తండ్రి 39 వ నెల చెక్ ను అందజేసిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41 వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్ష కు ప్రతినెల మొదటి వారంలో 2000 వేల రూపాయల ప్యాకెట్ మనీ సేవా స్ఫూర్తి…

Mahatma Jyotirao Phule : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఘనంగా నిర్వహించారు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త మరియు నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు రామగుండంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘనంగా నివాళులర్పించడమేకాక, ఆయన స్ఫూర్తిదాయక సేవలను…

PSCWU : పని వేళలు మార్చడంలో కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష ఎందుకు?

కొత్తగూడెంలో ఒక విధానం, రామగుండంలో మరో విధానమా? ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళలు మార్చి, మజ్జిగ ప్యాకెట్లు, చల్లటి త్రాగునీరు అందించాలి PSCWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న…

Nasui Formation Day : నసుయ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఖని లో నసుయ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన నసుయ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుగోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ…

Drinking Water : వేసవిలో త్రాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలు

కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా చీకటి ప్రదేశం లేకుండా చర్యలు తీసుకోవాలి*ఎల్.ఆర్.ఎస్ 25% రాయితీ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపు*రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్రామగుండం, ఏప్రిల్-08//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కార్పోరేషన్ అభివృద్ధి పనులను సకాలంలో…

Other Story

You cannot copy content of this page