rajanagaram

ANDHRAPRADESH

MLA Battula : సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో 3 సీఎంర్ఫ్ చెక్కులను అందజేసిన బత్తుల

రాజానగరం:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం సీఎంర్ఫ్ కి దరఖాస్తు చేసుకున్న వారికి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, సిఫారసు మేరకు […]

ANDHRAPRADESH

MLA Bathula : కె ఆర్ ఇన్స్టిట్యూట్ అఫ్ లెర్నింగ్” కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమండ్రి: కె ఆర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ప్రసన్నకుమార్, ప్రత్యేక ఆహ్వానం మేరకు, రాజానగరం నియోగజక వర్గ శాసన సభ్యులు, బత్తుల బలరామకృష్ణ,హాజరై, రాజమండ్రి

ANDHRAPRADESH

Collector P. Prashanthi : ఎరువుల సరఫరా పంపిణీపై నిఘా విస్తృతం చెయ్యాలి

ఎరువుల వినియోగం సక్రమంగా జరగాలి కలెక్టర్ పి. ప్రశాంతి రైతులకు ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత ఉండాలనే దృష్టితో తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు

ANDHRAPRADESH

MLA Bathula : రాజానగరం నియోజకవర్గం లో కీలకరోడ్లు అభివృద్ధి చేయాలి

వారం రోజుల్లో రఘుదేవపురం రోడ్డు పనులు ప్రారంభం ఎంపీ లాడ్స్ క్రింద మంజూరైన కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభించాలిఎమ్మెల్యే బత్తుల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజానగరం నియోజకవర్గం

ANDHRAPRADESH

Battula Visited Families : కొత్త వెలుగుబంధ గ్రామానికి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆళ్ల లోవరాజు, (అనారోగ్యం కారణంగా) అంకం శివ, (పొలంలో పనిచేస్తుండగా కాలులో గాజు పెంకులు గుచ్చుకొన్న కారణంగా) మరుకుర్తి

ANDHRAPRADESH

MLA “Bathula” : డా.బి.ఆర్. అంబేద్కర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతకు ట్రోఫీ అందజేసిన ఎమ్మెల్యే “బత్తుల”

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పల్లకడియం గ్రామం లో హోరాహోరీగా జరిగిన డా.బి.ఆర్. అంబేద్కర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్

ANDHRAPRADESH

MLA Bathula : శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా,రాజానగరం నియోజకవర్గం

ANDHRAPRADESH

Bathula : మొక్కల్ని పరిరక్షించడం మన జీవన మనుగడకు అత్యంత అవసరం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజానగరం మండలంలోని,రాజానగరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమంలో

ANDHRAPRADESH

MLA Bathula : పుష్కర కాలువ మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలి

ఖరీఫ్ పంట ప్రారంభం నాటికి సాగు నీటిని సక్రమంగా అందించేలా ఏర్పాట్లు రాజమహేంద్రవరం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రిలో గల

ANDHRAPRADESH

సేవాకార్యక్రమాలతోనే బొడ్డుకి శుభాకాంక్షలు

రుడా చైర్మన్ బొడ్డుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు సేవా కార్యక్రమం ద్వార తెలిపిన కొండగుంటూరు గ్రామ నాయకులు కొండగుంటూరు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రాజానగరం నియోజకవర్గం

You cannot copy content of this page

Scroll to Top