MLA Program : శుభోదయం ఎమ్మెల్యే కార్యక్రమం

తేదీ : 06/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు ఎమ్మెల్యే బడేటి .చంటి క్యాంపు కార్యాలయంలో ఉదయం శుభోదయం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో నగరంలోని డివిజన్లకు చెందినటువంటి ప్రజలు ఎమ్మెల్యేను…

ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అదనపు కలెక్టర్ సుధీర్ శుక్రవారం సిడిఎంఎ ప్రధాన కార్యాలయం నుండి పురపాలక పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ.కే. శ్రీదేవి ప్రజాపాలన విజయోత్సవాలపై అదనపు కలెక్టర్లు, మెప్మా పీడీలు,…

Ys Jagan : జనవరి 3వ వారంలో జనంలోకి జగన్

Trinethram News : అమరావతి జనవరి 3వ వారంలో జనంలోకి జగన్ ప్రతి నియోజకవర్గంలో 2 రోజులపాటు సమీక్షలు 26 జిల్లాల్లోనూ జగన్ పర్యటన పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకోనున్న జగన్ ఇకపై తాడేపల్లిలో జగన్ను కలిసేందుకు…

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది బి.ఆర్.ఎస్ ప్రజాప్రతినిధులమీద నాయకులపై కక్షసాధింపు చర్యలుమాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం పోలీస్ మయం అయ్యంది ప్రభుత్వం ఏమి చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. గోదావరిఖని త్రినేత్రం…

National Health Mission : నూతన గృహ ప్రవేశమునకు హాజరైన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

నూతన గృహ ప్రవేశమునకు హాజరైన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పబ్లిక్ హెల్త్ మేనేజర్/సి.ఓ.నీరుకుళ్ళ పారిజాతం- సత్యనారయణ…

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష *ప్రజావాణిలో వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, నవంబర్ -18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు…

ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం,

ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, ప్రజా పాలన విజయోత్సవ సభ ఏర్పాటు సంబంధించి సభ స్థలాన్ని హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

Debt of Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లు. కాదని ఎవడైనా అంటే, అసెంబ్లీకి రండి.. తేల్చుతా.. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : గవర్నమెంట్ debt – రూ.4,38,278 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ – రూ.80,914 కోట్లు.…

హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ విధింపు

హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ విధింపు Trinethram News : హైదరాబాద్లో : పోలీసు కానిస్టేబుల్లు ధర్నా చేస్తున్న నైపథ్యంలో కర్ఫ్యూ విధించినట్టు సమాచారం ఇవాళ్టి నుండి నెల రోజులు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదు.…

విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్

విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్ Trinethram News : Andhra Pradesh : విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై పడనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని వచ్చే నెల నుంచి వసూలు చేసేలా…

Other Story

You cannot copy content of this page