జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 28 at 14.05.17

TRINETHRAM NEWS

హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ విధింపు

Trinethram News : హైదరాబాద్లో : పోలీసు కానిస్టేబుల్లు ధర్నా చేస్తున్న నైపథ్యంలో కర్ఫ్యూ విధించినట్టు సమాచారం

ఇవాళ్టి నుండి నెల రోజులు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదు.

ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సీపీ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page