pahalgam

NATIONAL

Five Terrorists : ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

Trinethram News : పహల్‌గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న […]

INTERNATIONAL

Pak Officer Warns : ‘భారతీయుల గొంతు కోస్తా’.. పాక్ అధికారి వార్నింగ్

Trinethram News : పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట భారతీయులు ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్న పాక్ ఆర్మీ అధికారి

NATIONAL

Piyush Goyal : అమర్‌నాథ్ యాత్రపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Trinethram News : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జూలై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్ర సజావుగా సాగేలా

TELANGANA

Congress Party Candle Rally : పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ర్యాలీకి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళా

TELANGANA

CPI : కాశ్మీర్ పహాల్గం పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అంతం చేయాలి

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కనకాచారి.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. కాశ్మీర్ లోని పహాల్గం లో విచక్షణ రహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడి చేసిన

ANDHRAPRADESH

Peaceful Rally : వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా శాంతియుత ర్యాలీ

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 25:నెల్లూరు జిల్లా: వింజమూరు. వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ,కాకర్ల సురేష్.. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల

TELANGANA

AIMIM chief Owaisi : నల్ల రిబ్బన్లు కట్టుకుని ముస్లింల ప్రార్థనలు

Trinethram News : Telangana : పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన హిందువులకు నివాళిగా ఈరోజు నల్ల రిబ్బన్లు కట్టుకుని ప్రార్థనలు చేయాలని ఎంఐఎం అధినేత ఒవైసీ పిలుపునిచ్చిన

NATIONAL

Free Auto Tourists : టూరిస్టులకు ఫ్రీగా ఆటో రైడ్స్

కాశ్మీర్‌లో స్థానికుల గొప్ప మనసు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో రైడ్స్.. ఇంట్లో భోజన వసతిTrinethram News : పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో

TELANGANA

Hyderabad Special Branch : పాకిస్థానీల కోసం ఆరా తీస్తున్న హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు

హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాక్ పౌరుల నమోదు వీరిలో 156 మందికి దీర్ఘకాలిక వీసాలు గడువులోగా దేశం విడిచి వెళ్లాలని పాకిస్థానీలకు ఆదేశాలు Trinethram

NATIONAL

Vinay Narwal’s wife : ఉగ్రదాడి.. వినయ్ నర్వాల్ భార్యపై అసభ్యకర కామెంట్స్

Trinethram News : జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రదాడి ఘటనలో మరణించిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్‌ను చూసి భార్య రోదించిన తీరు కోట్లాడి మంది హృదయాలను కలచివేసింది.

You cannot copy content of this page

Scroll to Top