Jagan : ప్రతిపక్ష హోదాపై హైకోర్టుకు జగన్‌, స్పీకర్‌కు నోటీసులు

Jagan and Speaker notices to High Court Trinethram News : Andhra Pradesh : ఏపీ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈరోజు…

Police Notices to Lavanya : రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసులు నోటీసులు పంపారు

Police sent notices to Lavanya who complained against Raj Tarun Trinethram News : Telangana : 6th July తనను మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్ లో నార్సింగి…

SEBI notices : హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసులు

SEBI notices to Hindenburg Trinethram News : Jul 02, 2024, గతఏడాది అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ కుట్రపూరితంగానే రిపోర్ట్ రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సెబీ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘అదానీ ఎఫ్‌పీఓ లాంచ్…

పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదుపై స్పందన 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరిన ఈసీ ఇటీవల అనకాపల్లి బహిరంగ సభలో సీఎం జగన్‌పై పలు ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు

Trinethram News : న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా…

బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు

Trinethram News : హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ…

గంటా శ్రీనివాసరావుకు బ్యాంక్‌ అధికారుల నోటీసులు

గంటాతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు నోటీసులు ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి..రూ.390 కోట్ల రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ ప్రత్యూష కంపెనీకి గ్యారెంటీర్‌గా ఉన్న గంటా ఏప్రిల్‌ 6న ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్

నేడు కూడా ఈడీ విచారణకు దూరంగా అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ కు ఒకేసారి రెండు సమన్లు జారీ చేసిన ఈడి ఢిల్లీ జల బోర్డ్ కేసులో 18వ తేదీన… ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులు జారీచేసిన ఈడి 9సార్లు అరవింద్…

సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడి నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు.. అనిల్‌తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు.

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు. మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు. ఈ నెల 21న విచారణకు రావాలని కేజ్రీవాల్‌ కు ఆదేశం. బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 9వ సారి ఈడీ నోటీసులు…

You cannot copy content of this page