Daggubati Purandeswari : మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుపాటి పురందేశ్వరి

Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు…

రాజమండ్రి ఎంపీ కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాజమండ్రి ఎంపీ. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని, మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో ఎంపీ నివాసంలో పురందేశ్వరిని కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిజెపిని రాష్ట్రస్థాయిలో…

MP Harish : ద్వారపూడి రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలి

రైల్వే హల్ట్ కు బిజెపి విజ్ఞప్తి…ఎంపి హరీష్ కు వినతిపత్రం… మండపేట : త్రినేత్రం న్యూస్ : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని ఏకైక రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కు…

MP Purandeshwari : 2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన

2.10 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగిపోతున్న కూటమి ప్రభుత్వం… ఎంపీ పురందేశ్వరి…ఎమ్మెల్యే గోరంట్ల… ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగిపోతుందని…

MLA Satyananda Rao : గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా

వాడపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ హరీష్… వాడపాలెం: త్రినేత్రం న్యూస్. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,పార్లమెంట్ సభ్యులు గంటి…

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిధులు యంపి, ఎమ్మెల్యే

తేదీ : 18/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారస్తులు ధైర్యంగా తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విజయవాడ…

MP Keshineni : యం పి కేశినేని శివనాథ్ ( చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎయంసి చైర్మన్.

తేదీ : 17/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కోగంటి. వెంకట సత్యనారాయణ యం పిను గురునానక్ కాలనీ విజయవాడ…

Daggubati Purandeswari : లక్ష్మినరసాపురంలో రైల్వే గేట్ వద్ద ఆర్ యూ బి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన ఎంపీ దుగ్గుబాటి, ఎమ్మెల్యే నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : అనపర్తి మండలం లక్ష్మినరసాపురంలో రైల్వే గేట్ వద్ద ఆర్ యూ బి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర.…

AP Rajya Sabha : ఏపి రాజ్యసభ ఎంపీ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ.. 22న నోటిఫికేషన్, మే 9న పోలింగ్ Trinethram News : ఏపీలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు…

CM Revanth : రేపే భూ భారతి పోర్టల్ ప్రారంభం

Trinethram News : జూబ్లీహిల్స్ నివాసంలో భూ భారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ,భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్డీ…

Other Story

You cannot copy content of this page