రాజమండ్రి ఎంపీ కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాజమండ్రి ఎంపీ. రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని, మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో ఎంపీ నివాసంలో పురందేశ్వరిని కలిసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిజెపిని రాష్ట్రస్థాయిలో అభివృద్ధి పనులను ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anaparthi MLA Nallamilli Ramakrishna Reddy

You cannot copy content of this page

Scroll to Top