Cooking Utensils : పాఠశాలలకు కేటాయించిన వంట పాత్రలను అందజేత

డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 16 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా వంట పాత్రలను మండల విద్యాధికారి గోపియా నాయక్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల రిసోర్స్ కేంద్రం నుండి…

Pilot Project : పెద్దపల్లి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు

మధ్యాహ్న భోజనం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శిపెద్దపల్లి, ఏప్రిల్ -02// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆన లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ అన్నారు బుధవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ…

AITUC : ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించండి

నగరి త్రినేత్రం న్యూస్. కార్మికులపై తెస్తున్న రాజకీయ ఒత్తిడిలను ఆపాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చిత్తూరు పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో వంట చేయు కార్మికుల విస్తృత సమావేశం…

Yugandhar : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన యుగంధర్

పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్…

Video Conference : మధ్యాహ్నభోజనం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శి

భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపెల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలుపెద్దపల్లి, మార్చి-03,త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆన లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ అన్నారు సోమవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ…

Midday Meal : సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించినట్లు పౌర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం జరిగింది. సంక్షేమ వసతి గృహాలకు కూడా…

Midday Meal Scheme : ఏపీలో ‘మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం’

ఏపీలో ‘మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం’ Trinethram News : Andhra Pradesh : ఏపీలో కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం మరో కీలక…

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాన్న భోజనపథకం

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాన్న భోజనపథకం. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు) జిల్లాఇంచార్జ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, ముఖ్య అతిథిగా జిల్లా…

అరకులోయ ఇంటర్ మిడియాట్ విద్యారులకు డొక్కాసీతమ్మ మధ్యన బోజన పథకం

అరకులోయ ఇంటర్ మిడియాట్ విద్యారులకు డొక్కాసీతమ్మ మధ్యన బోజన పథకం ! అల్లూరి జిల్లా అరకులోయ/జనవరి 5:త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్! ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా ఇంటర్ విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ , పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటుచేసి ఈ…

రేపట్నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు

రేపట్నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్ధులకు సైతం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు కూటమి సర్కార్…

Other Story

You cannot copy content of this page