ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

Trinethram News : TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు…

జేడి లక్ష్మీ నారాయణ పార్టీ గుర్తు టార్చ్ లైట్

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘టార్చిలైటు’ను కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం.

జాతీయ ధూమపాన రహిత దినోత్సవం

సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది,తస్మాత్ జాగ్రత్త!ధూమపానం వల్ల కలిగే కంటి వ్యాధుల లక్షణాలు⦿అస్పష్టమైన దృష్టి⦿రంగులు సరిగా చూడలేకపోవడం⦿కాంతిని చూడలేకపోవడం⦿రాత్రి వేళ చూపు మందగించడం⦿డబుల్ విజన్⦿ముఖాలను గుర్తించడం కూడా కష్టమవడంధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ మీద…

ఛత్తీస్ ఘడ్ దంతెవాడ లో మావోయిస్టుల భారీ సొరంగాలు

Trinethram News : మావోయిస్టులు అడవుల్ని నివాసంగా చేసుకొని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్ ఘడ్ దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల సొరంగాలను తాజాగా గుర్తించాయి. ఒక…

విద్యుత్‌ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం

Trinethram News : గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు చిరు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.

You cannot copy content of this page