N Hanjali Record : నే హాంజలి రికార్డు

తేదీ : 23/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అరుదైన రికార్డు నమోధైంది. ఈ ఫలితాల్లో కాకినాడలో ని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆరు వందల మార్కులకు…

Road Accident : రెండు ద్విచక్ర వాహనాలు డి.. ఒకరికి పరిస్థితి విషమం

సామర్లకోట: త్రినేత్రం న్యూస్ ఒక బైక్ సామర్లకోట వంతెన నుండి ఊలపల్లి వెళ్తుండగా.. రెండవ బైక్ కాకినాడ నుండి వేట్లపాలెం వంతెన ప్రక్క ఉన్న రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఒకేసారి డెక్కన్ షుగర్ గేటు ముందు రెండు బైకులు ఢీకొని క్రింద…

Ambedkar Sena : దోషులను వెంటనే గుర్తించి తక్షణమే శిక్షించాలి

కడప జిల్లా, ప్రొద్దుటూరు తేదీ:17:04:2025. కాకినాడ జిల్లా శంఖవరం దళిత పేటలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సేన రాష్ట్ర…

Government Hospitals : ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర పరిస్థితులు

కనీస సౌకర్యాలు లేవు, తగిన సిబ్బంది లేరుదాతలిచ్చిన ఐస్ కేస్ లు , వెంటిలేటర్లు సైతం వాడడం లేదుసీరియస్ కేసులను కాకినాడ పంపే లోపే ప్రాణాలు పోతున్నాయిఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సౌకర్యాలు కల్పించాలితగిన సిబ్బంది నియామకంలో శ్రద్ధ వహించాలిప్రభుత్వాసుపత్రి సందర్శనలో మాజీ…

AITUC : ఎన్డీఏ కూటమి ప్రభుత్వo పారిశుధ్య కార్మికులపై మొండి వైఖరి విడనాడాలి

ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయాలి త్రినేత్రం న్యూస్ : ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…. కాకినాడ,ఏప్రిల్,16: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన…

Unseasonal Rains : వెన్ను విరుస్తున్న అకాల వర్షాలు

తేదీ : 09/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అకాల వర్షాల కారణంగా ఈదురు గాలులు, రైతుల వెన్ను విర వడం జరుగుతుంది. రాష్ట్రంలో పది వేల, నూట అరవై ఐదు ఎకరాల వరి మూడువేల నూట…

Tension once Again : మరోసారి ఉద్రిక్తత

తేదీ : 05/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు రెండో రోజు పర్యటన చేయడం జరిగింది. ఆయనను అడుగడుగునా టిడిపి నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం…

Thirst in Kakinada : కాకినాడ జిల్లా కేంద్రంలో దాహం.. దాహం.. దాహం

అమృత పైపులైన్ల మార్పిడి వలన ముడి నీటి భూగర్భపైపులైన్ల లీకేజీలు నిత్యకృత్యం అయ్యేవిధంగా వున్నాయి. ప్రత్యక్ష పరిశీలనతో ప్రభుత్వానికి నివేదిక. పౌరసంక్షేమ సంఘం(3.4.2025)దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు చందంగా కాకినాడ నగర పాలక సంస్థ త్రాగునీటి సరఫరా తయారయ్యిందని పౌర…

Adikavi Nannaya University : కాకినాడ క్యాంపస్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వీసీ

Trinethram News : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎం.ఎస్.ఎన్. క్యాంపస్ ను వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాంపస్ ప్రాంగణాలను, కార్యాలయాలను, వసతీ గృహాలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. క్యాంపస్ ప్రిన్సిపాల్ కార్యాలయంలో సిబ్బంది…

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కాకినాడలో కొవ్వొత్తిలతో శాంతి ర్యాలీ

త్రినేత్రం న్యూస్. సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించండిక్రేస్తవులపై దాడులు ఆపండిసిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుంది క్రైస్తవ సంఘాల బోధకుల వెల్లడి… కాకినాడ మార్చి 28 : క్రైస్తవ బోధకుడు పాస్టర్ ప్రవీణ్…

Other Story

You cannot copy content of this page