భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి

Trinethram News : కాకినాడ,మార్చి,23: అఖిల భారత యువజన సమైక్య, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కాకినాడలో స్థానిక రామకృష్ణారావుపేట లో విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి…

Migration in Villages : గ్రామాల్లో వలసలు పెరుగుతున్నాయి

Trinethram News : కాకినాడ జిల్లా పలు గ్రామాల్లో బోగస్ మస్టర్ బిల్లులపై దృష్టి పెట్టండి జిల్లా కలెక్టర్ కు తాటిపాక మధు వినతిఉపాధి హామీ పనుల్లో అధికార పార్టీ జోక్యం నివారించండి యు కొత్తపల్లి, మార్చి 20: ఉపాధి హామీల్లో…

Vijayasai Reddy : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

Trinethram News : విజయవాడ, ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని పేర్కొన్న సీఐడీ.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. కాకినాడ సీ పోర్ట్‌ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని ప్రశ్నించనున్న సీఐడీ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

NTR Vaidyamitras : ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందించే ఎన్టీఆర్ వైద్యమిత్రాలను పర్మినెంట్ చేయండి

వైద్యమిత్రాల సమస్యలను తక్షణమే పరిష్కరించండి. కాకినాడ,మార్చి,17: ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా వైద్యమిత్రాల సమస్యలు పరిష్కరించాలని నిరసన చేయడం జరిగింది. ఈ నిరసనలో…

Thanks to Everyone : ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు

తేదీ : 15/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కాకినాడ జిల్లా, పిట్టాపురంలోని జరిగినటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఏపీయస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు…

Suicide : ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Trinethram News : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ONGC ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌ హోలీ పండుగ సందర్భంగా భార్య తనూజను, ఇద్దరు కుమారులు జోషిల్, నిఖిల్‌ను తీసుకుని తన ఆఫీస్‌కి వెళ్లిన చంద్రకిశోర్…

MLA : భోజనం సదుపాయం ఏర్పాట్లను ను పరిశీలించిన ఎమ్మెల్యే

తేదీ : 14/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పిఠాపురం మండలం, చిత్రాడ లో జనసేన పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలుగు రెండు రాష్ట్రాలు మరియు దేశం నలుదిక్కుల నుండి వచ్చే అటువంటి…

ఏపీ EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్ EAPCET 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ JNTU ఆధ్వర్యంలో ఈ ఏడాది EAPCET జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET…

Foundation Day : కాకినాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ

ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 12 : ఈ నెల 14వ తేదిన చిత్రాడ పిఠాపురం కాకినాడ జిల్లా.ఏర్పాట్లపై వార్ రూమ్ సమావేశాలు..అరకు పార్లమెంట్ నుంచి సమన్వయ కర్తగా పాడేరు ఇంచార్జీ గంగులయ్య.ఈ రోజు జరిగిన వార్ రూమ్…

School Bus Overturns : పాఠశాల బస్సు బోల్తా, 13 మంది విద్యార్థులకు గాయాలు

తేదీ : 11/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గంపేట మండలం, కాండ్రేగుల లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద పాఠశాల బస్సు అదుపుతప్పి బాల్తో కొట్టింది. 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.…

Other Story

You cannot copy content of this page