నోట్ల గుట్టలు.. బంగారం సంచులు.. ఎన్నికల వేళ భారీగా పట్టివేత

Trinethram News : లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది.. బళ్లారి (Bellary)లో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల…

అమల్లోకి ఎన్నికల కోడ్.. నగదు తరలింపునకు అధికారుల సూచనలు

నగదు, నగల తరలింపు విషయంలో నిబంధనలు పాటించాలంటున్న అధికారులు రూ.50 వేలకు మించి నగదుకు సంబంధించి రసీదులు, తరలింపు పత్రాలు తప్పనిసరి సీజ్ చేసిన నగదును జిల్లా స్థాయి కమిటీకి అప్పగిస్తారని వెల్లడి కమిటీకి అనుమతులు, ఆధారాలు ఇచ్చి నగదును వెనక్కు…

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా కర్ణాటక – రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించేందుకు వందల కోట్ల ఏండ్ల నాటి కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించినందుకు శ్రీనివాస్‌ నటరాజ్‌కు జరిమానా విధించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్‌, భూగర్భ శాఖ. ఒక ప్రైవేట్‌…

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత…

జిల్లా కేంద్రంలో నగల దుకాణంలో భారీ చోరీ

పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కేంద్రంలో నగల దుకాణంలో భారీ చోరీ గత రాత్రి దోపిడీ కి గురైన శ్రీ దుర్గా జ్యూయలర్స్ షాపు దాదాపు నలభై లక్షల రూపాయలు మేరకు బంగారం, వెండి ఆభరణాలు దోపిడీ జరిగినట్లు వెల్లడించిన షాపు…

You cannot copy content of this page