Holiday for Schools : నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Today is a holiday for schools in these districts Trinethram News : Telangana భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఆయా జిల్లాల్లో పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులపై జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం…

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

Collectors should be alert in the wake of heavy rains తెలంగాణ ప్రభుత్వం జిల్లా పౌర సంబంధాల శాఖ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లారాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా…

Educational Institutions Closed : నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్

Today, educational institutions across the country are closed ఏపీ-తెలంగాణలోనూ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు.. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా బంద్‌.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి- యువజన సంఘాలు.. Trinethram News : నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర…

అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రుడు.అస్సాం సీఎస్‌గా తెలుగు వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు

Trinethram News : ఏపీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రవి కోత అస్సాం స్టేట్ 51వ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 1993వ బ్యాచ్ కు చెందిన ఈయన అస్సాం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన…

తెలంగాణ ఎంట్రపెన్యూర్ రాజేందర్ కు అరుదైన అవకాశం.. ఢిల్లీ ఐఐఐటీ ఆహ్వానం

Trinethram News : జోగుళాంబ ప్రతినిధి,హైదరబాద్:-రైతుబడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఢిల్లీలో జరిగే ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ 2024’లో ప్రసంగించాల్సిందిగా విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఆహ్వానించింది. రైతుబడి పాత్రను హైలైట్ చేస్తూ వ్యవసాయ అవకాశాలపై చర్చించనున్నారు. మార్చి 15,…

రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా

Trinethram News : ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అమ్మే ఫోర్టి ఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నేషనల్ ఇస్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది. ఇందులో జింక్ విటమిన్ A, B6, ధయమిన్, రైబోప్లావిన్, నియసిస్ వంటి పోషకాలు కలపడం…

గర్భశోకం గజరాజుకూ తెలుసు.. మనుషుల్లాగే బిడ్డ మరణాన్ని ఏమాత్రం తట్టుకోలేని ఏనుగులు!

భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మనుషులు చేసినట్టే…

మేడారం మహా జాతరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

Trinethram News : ములుగు జిల్లా:ఫిబ్రవరి 20మేడారం మహా జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్ల కోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలిరా నున్నారు. వనదేవతలను దర్శించు కుని మొక్కులు చెల్లించు…

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ వైరస్ కలకలం

Trinethram News : అధికారులు అప్రమత్తమయ్యారు..మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి, భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌స్‌ ల్యాబ్‌కు పంపారు.. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి, కోళ్లలో వ్యాధి నిర్ధారణ…

నందమూరి బాలకృష్ణ నరసరావుపేట డా అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ

Trinethram News : బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేత,హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారు పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మూగ కావడంతో…

You cannot copy content of this page