బాబాయ్ హోటల్ గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది

ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి…

బైరామల్​ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది.. నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారు… మీ అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిది దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా…

నెల్లూరు పార్లమెంట్ బిజెపి ఎన్నికల కార్యాలయం ప్రారంభం

Trinethram News : నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని వర్చువల్ గా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కార్యకర్తలు కార్యాలయాలు కార్యక్రమాలు అనే మూడు కూడా రాజకీయ పార్టీకి గుండెకాయ లాంటిదని, కార్యాలయాలు…

మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్

Trinethram News : తమిళనాడు మధురైలో జల్లికట్టు స్టేడియం ప్రారంభించిన సీఎం స్టాలిన్.. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా స్టేడియం నిర్మించిన ప్రభుత్వం.. స్టేడియంలో తొలిసారిగా పోటీలకు సిద్ధమైన ఆరువందల ఎద్దులు.. పాల్గొన్న నాలుగు వందల మంది యువకులు.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్ లక్నో: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 500…

రేపు అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ప్రారంభం

రేపు అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ప్రారంభం విజయవాడ స్వరాజ్య మైదానంలో 125అడుగుల ఎత్తున నిర్మించిన అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని CMజగన్‌ శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. మొత్తంగా రూ.404 కోట్ల వ్యయంతో…

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్, సీఎం జగన్మోహన్ రెడ్డి..

విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంబోత్సవ ఏర్పాట్లు

విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంబోత్సవ ఏర్పాట్లు. నగరంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా రాష్ట్ర ప్రభుత్వం వారు విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని ది.19.01.2024 తేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం

గుంటూరు నగరంలోని రైల్వే స్టేషన్ నందు దక్షిణ మధ్య రైల్వే వారి ఆధ్వర్యంలో గుంటూరు నుండి విశాఖపట్నం,నర్సాపూర్ నుండి హుబ్లీ మరియు రేణిగుంట నుండి నంద్యాల వరకు వేళ్ళు నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి…

You cannot copy content of this page