PTI Party : నిరసన ప్రదర్శనలకు పీటీఐ పార్టీ స్వస్తి

నిరసన ప్రదర్శనలకు పీటీఐ పార్టీ స్వస్తి..!! Trinethram News : ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని అధికార షాబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధంయలో ఈ…

Pawan Kalyan : నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ

నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు.. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన…

Pawan : YCP సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది : పవన్

YCP సమోసాలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది : పవన్ Trinethram News : Andhra Pradesh : Nov 26, 2024, వైసీపీ ప్రభుత్వం సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఇవాళ…

ప్రమాణ స్వీకరణ మహోత్సవం మరియు నుతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నా

ప్రమాణ స్వీకరణ మహోత్సవం మరియు నుతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి Trinethram News : Medchal : ఈరోజు మేడ్చల్-జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా…

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న ఎమ్మెల్యే TRRవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో పరిగి మండలం రూప్ ఖాన్ పేట్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు-…

Highway : విశాఖ-ఖరగ్పూర్ మధ్య హైవే

విశాఖ-ఖరగ్పూర్ మధ్య హైవే Trinethram News : Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం-ఖరగ్ పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల…

Ration Cards : ఏపీలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

Trinethram News : అమరావతి ఏపీలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 2 నుంచి 28 వరకు అప్లికేషన్స్‌ స్వీకరణ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు విభజన,…

Roads : రహదారులను అభివృద్ధి చేయనున్నారు

Trinethram News : Andhra Pradesh : గుంటూరు- పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు.. గుంటూరు -బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు.., మంగళగిరి -తెనాలి- నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు… రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వాటిపైనే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి…

జిల్లాలోని 1007 పాఠశాలలకు ఫెసిలిటేషన్ గ్రాంట్స్ విడుదల

జిల్లాలోని 1007 పాఠశాలలకు ఫెసిలిటేషన్ గ్రాంట్స్ విడుదల వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ జిల్లాలోఉన్నటువంటి 1007 ప్రభుత్వ, స్థానిక సంస్థ మరియు ఆదర్శ పాఠశాలల పారిశుధ్య కార్యక్రమాల నిమిత్తమై తెలంగాణప్రభుత్వఆదేశానుసారం మూడునెలలకుగానురూ.1,68,93,000/- నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులను…

నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ప్రభుత్వచీప్ విప్ మహేందర్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ప్రభుత్వచీప్ విప్ మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ పట్టణం లోని క్లాసిక్ గార్డెన్ లో వడ్డే శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారి తమ్ముడు మన్నపురం అంజలి…

You cannot copy content of this page