farmers

TELANGANA

Farmers Protest : కామారెడ్డి జిల్లాలో రైతుల రాస్తారోకో

కామారెడ్డి జిల్లా. త్రినేత్రం న్యూస్. తరుగు పేరుతో మిల్లర్లు వేధిస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి, పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి యత్నించిన రైతులు.. కామారెడ్డి జిల్లా నారాసురుల్లబాద్ మండలం బొమ్మన్ […]

ANDHRAPRADESH

Dr. Satthi : వైసీపీ ప్రభుత్వంలో రైతుకు భరోసా ఉండేది, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 25, అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ కన్వీనర్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి

TELANGANA

Sunkavalli : రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు.. ములకలపల్లి మండల కేంద్రంలో గల రైతు

ANDHRAPRADESH

Annual Rent Deposit : అమరావతి రైతుల వార్షిక కౌలు జమ వివరాలు

Trinethram News : ప్రభుత్వం అమరావతి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు జమ చేసింది. లింకేజీ సమస్యలు: బ్యాంకు ఖాతా లింకింగ్, ప్లాట్ల విక్రయం, మరణించిన రైతుల

TELANGANA

Methuku Anand రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టడం దుర్మార్గం

అక్రమంగా అరెస్టు చేసి నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించిన రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులను పరామర్శించిన వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్

TELANGANA

Communist Party : దారూర్ మండల గ్రామాల రైతులను ఆదుకోవాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దారూర్ మండలంలోని వివిధ గ్రామాలలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం పర్యటన. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు

ANDHRAPRADESH

Kadiyam News : అధికారుల నిర్లక్యంతో ముంపుకు గురవుతున్న వరి పొలాలు

దుళ్ల లో రైతులే చేసుకుంటున్న రోడ్ పటిష్టత పనులు… త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కడియం, సెప్టెంబర్ 24 కడియం మండలం దుళ్ల శివారు లోని కాలువ వద్ద

ANDHRAPRADESH

Rat Poison Distribution : రైతులకు ఎలుకల మందు పంపిణీ

జేగురుపాడు గ్రామ సర్పంచ్, స్టాలిన్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం మండలం, జేగురుపాడు గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఎలుకల మందు పంపిణీ

TELANGANA

MLA Bathula Lakshma Reddy : కుమారుడి రిసెప్షన్ ఖర్చును రైతుల కోసం ఇచ్చిన మిర్యాగూడ ఎమ్మెల్యే!

Trinethram News : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేశారు. రూ. 2 కోట్లను తన

ANDHRAPRADESH

Sarpanch Stalin : రైతుల నడ్డి విరుస్తున్న విద్యుత్ శాఖ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం మండలం, జేగురుపాడు గ్రామం, రైతే రాజు అని వ్యవసాయం పండగ చేస్తాము అని రక రకాల ఆచరణ కానీ హామీలుయిస్తూ అరచేతిలో

You cannot copy content of this page

Scroll to Top