Sharmila : ఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకు గురిచేసింది: షర్మిల

As a mother of a girl child sharmila made me nervous Trinethram News : Andhra Pradesh : గుడ్లవల్లేరు ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని APCC చీఫ్ షర్మిల అన్నారు. ఉన్నత చదువుల కోసం…

CITU : సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35% వాట చెల్లించాలి -CITU

Singareni to declare actual profits and pay 35% to workers -CITU ఎరవల్లి ముత్యంరావుసిఐటియు రాష్ట్ర కార్యదర్శి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జీడికే-1 ఇంక్లైన్ లో ఉదయం ఏడు గంటలకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు…

Revanth’s Demand : చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్ ఇదే!

This is Revanth’s demand before Chandrababu Trinethram News Hyderabad : 6th July : భద్రాచలం నుంచి APలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని CM రేవంత్ చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల,…

గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలే

Guntur to Secunderabad is only 3 hours Trinethram News Jul 02, 2024, గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్ గా ఉంది. దీనివల్ల ఈ మార్గంలో న‌డిచే రైళ్ల సమయం ఆలస్యమవుతోంది.…

Madhavilatha : మాధవీలత సంచలన డిమాండ్

Madhavilatha is sensational demand మాధవీలత సంచలన డిమాండ్ Trinethram News : Jun 26, 2024, అసదుద్దీన్ ఓవైసీ ‘జై పాలస్తీనా’ అనే నినాదం చేయడాన్ని బీజేపీ నేత మాధవీలత తప్పుబట్టారు. నినాదం వెనుక ఉన్న అసలు మతలబు ఏంటని…

Singareni Company : సింగరేణి కోల్ బ్లాకుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీ పాల్గొనకూడదు

Singareni Company should not participate in auction of Singareni Coal Blocks by State Govt. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక డిమాండ్! గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యాలయంలో ఐక్యవేదిక సమావేశము…

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని, GO 3 రద్దు చేయాలని డిమాండ్.

ఒంటిపూట స్కూళ్లు నిర్వహించాలని డిమాండ్

Trinethram News : ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఒంటిపూట స్కూళ్లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. విద్యార్థులు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని.. వారి శ్రేయస్సు దృష్ట్యా మార్చి 11 నుంచి ఒంటిపూట బడులు…

హుండిలలో నకిలీ నోట్లు

ప్రారంభమైన మేడారం హుండీల లెక్కింపు… అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో కనిపించిన ఆరు నకిలీ నోట్లు.

Other Story

You cannot copy content of this page