వాట్ నెక్ట్ప్ … హూ ఈజ్ నెంబర్ టూ

What nextp Who is number two ప్రత్యర్థిని చిన్నాభిన్నం చేసే వ్యూహాలకు ఏపీ రాజకీయాలు వేదికగా మారిన తరుణంలో.. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, టీడీపీ కార్యకర్తలపై కేసులు.. తదితర అంశాలన్నీ మాజీ సీఎం జగన్ మీదకు…

అక్రమ రవాణా నియంత్రించేందుకు జిల్లా సరిహద్దులలో చెక్ పోస్ట్ ల ఏర్పాటు

Establishment of check posts at district borders to control illegal traffic నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్‌ బృందాలు నిరంతరం ప్రత్యేక నిఘా.. నకిలీ,కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు పీడీ యాక్ట్…

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Awareness should be raised about the new laws పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కమీషనరేట్ అధికారులకు, సిబ్బంది కి వర్కుషాప్ నో న్యూ క్రిమినల్ లాస్ (నిసీల్) పై అవగాహన…

1టౌన్ పోలిస్ స్టేషన్ ను సందర్శించిన ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి

1G Sarva Shrestha Tripathi visited Chirala 1 Town Police Station in Bapatla District Trinethram News : ఐజి కి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.. ఎలక్షన్ లో జరిగిన కేసులను పరిశీలన ఐజి..…

కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా సెలవులు అడగొద్దు

Don’t ask for leave till the counting is done పల్నాడులో పోలీసు అధికారులు, సిబ్బందికి స్పష్టం చేసిన ఎస్పీ మల్లికా గార్గ్ జిల్లాలో మూల మూలలా కార్డాన్ చర్చ్ కొనసాగిస్తున్నారు. అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. భారీ…

జల్లెడపడుతున్న పోలీసులు భారీగా బైండోవర్ కేసులు

There are massive bindover cases being sifted by the police ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.. ఇక, పల్నాడు జిల్లాలో…

నేడు ఏపీలో అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనున్న సిట్

The SIT will give another report on the riots in AP today Trinethram News : నిన్న ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే.. కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చిన సిట్.. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ..…

ప్రజాప్రతినిధుల కేసుల వివరాల ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

Trinethram News : AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌లపై కేసు…

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది :సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : టిఎస్ : రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.. జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి…

ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి

Trinethram News : Jupally Krishna Rao : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు రోజురోజుకు మారుతున్న సంగతి తెలిసిందే. తమ ఫోన్‌లు ట్యాప్‌ అయ్యాయని పలువురు రాజకీయ నాయకులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ అంశంపై మంత్రి జూపల్లి…

Other Story

You cannot copy content of this page