ప్రజాప్రతినిధుల కేసుల వివరాల ఆలస్యానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

Trinethram News : AP High Court : ప్రజా ప్రతినిధులపై కేసు వివరాలను వెల్లడించకపోవడంపై ఏపీ హైకోర్టు(AP High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌లపై కేసు…

కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పై క్రిమినల్ కేసు నమోదు

Trinethram News : కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రమణయ్య పేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నానాజీ పై Cr.no 267/2024 U/s…

అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి

Trinethram News : Apr 12, 2024, అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడిభూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో పలు అక్రమ వడ్డీ, వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు నిర్వహించారు.…

ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఐదుగురు నేతలే కీలకం ?

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలుచోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓపార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీమంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులుఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకుపాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలుసేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలోఈ…

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు

Trinethram News : తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటికే జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు…

ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ‘దేవర’: ఎన్టీఆర్

‘దేవర’ మూవీ విషయంలో అభిమానుల నిరీక్షణకు తగిన ఫలితం ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. సినిమా విడుదల ఆలస్యమైనా ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలా అందించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. దేవర సినిమా ఏప్రిల్లోనే విడుదల కావాల్సి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

Trinethram News : TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు…

ఆధారాలు ఉన్నా అవినాష్‌ను జగన్‌ కాపాడుతున్నారు: వైఎస్‌ షర్మిల

మైదుకూరు: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సీఎం జగన్‌ (YS Jagan) వారసుడే కాదని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) విమర్శించారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడారు.. వైఎస్‌ పాలనతో…

బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్లో దారుణ హత్య

Trinethram News : బాచుపల్లి లో దారుణం.. బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్లో దారుణ హత్య ప్రత్యర్థిని చంపి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిందితులు .. పాత కక్ష్యలే హత్యకు కారణంగా బావిస్తున్నారు. ఒక హత్య కేసులో…

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

Trinethram News : దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆయన కుమార్తె సునీత (Suneetha Narreddy) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు…

You cannot copy content of this page