తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు

Threats to businessman’s daughter in the name of Telangana DGP వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన అగంతకులు.. అగంతకుల వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని యువతిని బెదిరించిన అగంతకులు..…

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం

Investigation in Bengaluru Rave Party Case intensifies Trinethram News : డ్రగ్స్ పై ఆరా తీస్తున్ బెంగళూరు పోలీసులు.. రేవ్ పార్టీలో పట్టుబడివారి శాంపుల్స్ సేకరించే పనిలో పోలీసులు.. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిందెవరు అనే దానిపై ఆరా..…

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడి షియల్ కస్టడీ

Judicial custody of MLC Kavitha will end today Trinethram News : హైదరాబాద్:మే 20ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమ వారంతో ముగియనున్నది. ఇడి, సిబిఐ రెండు కేసుల్లో నూ సోమవారం…

జూనియర్ ఇంటి స్థల వివాదం.. కేసు నమోదు

Junior house land dispute.. Case registered Trinethram News : హై కోర్టు ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన తారక్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్…

చింతమనేని పై మరో కేసు నమోదు

Another case registered on Chintamaneni Trinethram News : ఏలూరు జిల్లా : దెందులూరు మండలం : చింతమనేని పై పెదవేగి పోలీస్ స్టేషన్లో..మరో కేసు నమోదు. ఇప్పటికి మొత్తం 94 కేసులు.. మొన్న అఫిడవిట్ ఇచ్చిన సమయంలో 93…

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు

Former minister Vivekananda Reddy’s murder case Trinethram News : హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి…

లోకేష్ రెడ్ బుక్ కేసు విచారణలో మరో కీలక అప్డేట్

Trinethram News : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ కేసులో బుధవారం ఏపీ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలంటూ ఏపీ సీఐడీ చేసిన దరఖాస్తుపై ఏసీబీ కోర్టు…

ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ పొడగింపు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.

జైలు నుంచి విడుదలయ్యాక సీఎం కేజ్రీవాల్ తొలి ప్రెస్ మీట్

ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చిన్న పార్టీ అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ పార్టీ స్థాపించి కేవలం 10 సంవత్సరాలు అయిందన్నారు. ప్రస్తుతం తన పార్టీ రెండు రాష్టాల్లో అధికారంలో కొనసాగుతోందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో…

కేజీవాల్ కు బెయిల్ మంజూరు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్…

You cannot copy content of this page