Gudem Mahipal Reddy : నేను బీఆర్ఎస్లోనే ఉన్నా: ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే

Trinethram News Telangana : తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ.5వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లు ప్రచారం…

KTR : ఆడబిడ్డలను అక్రమ కేసులలో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచల్ గూడ జైలులో మహిళా జర్నలిస్టులు రేవతి తన్వి యాదవులకు పరామర్శ హాజరైన మాజీ మంత్రులు సబిత, సునీత రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, దాసోజు శ్రవణ్ Trinethram News : ఆడబిడ్డలపై…

KTR : రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Trinethram News : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు అసెంబ్లీ సమావేశాల అనంతరం వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

BRS MLAs : జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

Trinethram News : Telangana : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో హరీశ్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను…

BRS MLCs Protest : పసుపుకు మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

Trinethram News : ప‌సుపు రైతుల్ని ఆదుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎమ్మెల్సీ క‌విత కోరారు. ప‌సుపు పంట పండించే రైతుల‌కు.. 15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శనివారం తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద ప్ల‌కార్డుల‌తో…

Assembly : అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

Trinethram News : Mar 12, 2025, తెలంగాణ : : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి…

MLC Kavitha : పసుపు రైతులు ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

Trinethram News : నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా ? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది ? మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు…

BRS : నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

Trinethram News : Telangana : తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ…

Mecha Nageswara Rao : పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ మాజీ మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించారు.ముందుగా దమ్మపేట మండల కేంద్రంలో అత్తులూరి పాపారావు ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…

Groups Results Schedule : తెలంగాణ ‘గ్రూప్స్‌’ ఫలితాల షెడ్యూల్‌ ఖరారు

Trinethram News : తెలంగాణ లో గ్రూప్‌-1, 2, 3 పరీక్షల నిర్వహణ ఒక ప్రహసనంలా మారింది. బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా పేపర్‌ లీకేజీల కరాణంగా ఒకసారి, విద్యార్థుల ఐరిస్‌ తీసుకోకపోవడంతో మరోమారు వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా…

Other Story

You cannot copy content of this page