బీజేపీలో చేరిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
Trinethram News : హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డి, తో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గొడం నగేష్, జలగం వెంకట్రావు నలుగురు బీఆర్ఎస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు….
Trinethram News : హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డి, తో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గొడం నగేష్, జలగం వెంకట్రావు నలుగురు బీఆర్ఎస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు….
Trinethram News : అమరావతి: తెలుగుదేశం, భాజపా, జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. తెదేపా, జనసేన ఇప్పటికే తొలి జాబితాలో 99 అసెంబ్లీ స్థానాలను ప్రకటించడంతో.. మిగతా 76 చోట్ల…
Trinethram News : బాపట్ల జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఊహించిందే.. అందరూ కలిసినా మాకేమీ కాదు.. పవన్ సీఎం కావాలని కాపులంతా ఎదురుచూశారు.. పవన్ మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు.. 50 శాతానికి పైగా ప్రజలు జగన్…
ఈ పొత్తులో భాగంగాబీజేపీ..జనసేన…తెలుగుదేశం…పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్దులను ప్రకటన విడుదల చేసే అవకాశం… జనసేన పార్టీ…3 స్థానాల్లో… బిజెపి పార్టీ…7 స్థానంలో లేదా 5 స్థానాల్లో 6.అరకు (ఎస్టీ)కొత్తపల్లి గీత(తెలియని పరిస్థితి) 7.కర్నూలుబిజెపి లేదా తెలుగుదేశం(తెలియని పరిస్థితి) తెలుగుదేశం పార్టీ…15 స్థానంలో… 1.శ్రీకాకుళంకింజారపు…
బీజేపీలోకి రఘురామకృష్ణరాజు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఆయన బీజేపీలో చేరి నరసాపురం ఎంపీగా పోటీచేయనున్నారట..
Trinethram News : విజయవాడ: పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.. తెదేపా-జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమన్నారు. సీట్ల…
ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో చంద్రబాబు, పవన్ చర్చలు ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన చేరికకు మార్గం సుగమం మూడు పార్టీలు కలిసి మోదీ నాయకత్వంలో ముందుకెళతాయన్న నడ్డా ఏపీ అభివృద్ధికి బీజేపీ, టీడీపీ, జనసేన కట్టుబడి ఉన్నాయని ప్రకటన
Trinethram News : దిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్లో ‘ఆర్టికల్ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ…
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి…
హైదరాబాద్:మార్చి 09కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్ల నున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాల కు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే…
You cannot copy content of this page