Deputy CM Bhatti : మున్నేరుకు పెరుగుతున్న వరద.. ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం భట్టి

Flood rising in Munner.. Deputy CM Bhatti left for Khammam Trinethram News : ఖమ్మం: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరువాగు పొంగే అవకాశం ఉండటంతో ఉపముఖ్యమంత్రి…

DeputyCM Mallu Bhatti Vikramarka : 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ను నిర్మిస్తాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

State Deputy Chief Minister Mallu Bhatti Vikramarka will build an 800 mega watt power plant *ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కృషి *సింగరేణి కార్మికులకు కోటి రూపాయలు, కాంట్రాక్ట్ కార్మికులకు 30…

DeputyCM Bhatti Vikramarka Mallu : రామగుండంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్

Deputy CM Bhatti Vikramarka Mallu’s speech points in Ramagundam రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తాం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి, జెన్కో సంయుక్తంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతాయి ప్రాజెక్టు ఏర్పాటుకు కావలసిన…

Bhatti : ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలలోపు రుణమాఫీ చేశాం: భట్టి

By August 15, we have waived off loans up to Rs.2 lakh: Bhatti Trinethram News : Aug 31, 2024, ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలలోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని డిప్యూటీ CM భట్టి…

DeputyCM Bhatti Vikramarka : గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గోదావరిఖని పర్యటన కు వస్తున్న సందర్భంగా కార్మిక సంఘాల బహిరంగ లేఖ!

An open letter of the labor unions on the occasion of the visit of Honorable Deputy Chief Minister Bhatti Vikramarka to Godavarikhani! గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య…

DeputyCM Bhatti Vikramarka : నిర్మలా సీతారామ‌న్ తో ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్ర‌మార్క‌ భేటీ

Deputy Chief Minister Bhatti Vikramarka met with Nirmala Sitharaman. Trinethram News : తెలంగాణ : తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా…

Deputy CM Bhatti : నేడు ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ

Deputy CM Bhatti Vikramarka met Odisha CM Mohan Charan today Trinethram News : Hyderabad : 2015లో ఒడిస్సా రాష్ట్రం లోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం,…

ఇంటింటి సర్వే చేస్తాం: భట్టి

తెలంగాణలో ఇంటింటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో జరిగిన బీసీ కుల గణన తీర్మానం సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి కులాల లెక్కలు తీస్తాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను…

రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది

Trinethram News : తెలంగాణ రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. సాయంత్రం 6గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు.…

ఆరు గ్యారంటీల అమలుకు 53,196 కోట్లు కేటాయింపు: ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క

Trinethram News : హైద‌రాబాద్: ఫిబ్రవరి 10నాసిర‌కం విత్త‌నాల‌ను, న‌కిలీ విత్త‌నాల‌ను అరిక‌ట్టేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని డిప్యూటీ ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. రైతుకు న‌ష్టం చేసే ఏ విత్త‌న వ్యాపారినీ కూడా త‌మ ప్ర‌భుత్వం ఉపేక్షించ‌ద‌…

Other Story

You cannot copy content of this page