CM and Deputycm in Hyderabad : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు

AP CM Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan are currently in Hyderabad.Trinethram News : హైదరాబాద్చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు. రెండు…

Fellow Employee : మహిళను రూమ్లో బంధించి అత్యాచారం చేసిన తోటి ఉద్యోగి

A fellow employee who raped the woman in the room Trinethram News : సంతోష్ చైతన్య అనే వ్యక్తి బేగంపేటలోని తన ఫ్లాట్లో తోటి మహిళా ఉద్యోగినిని బంధించి అత్యాచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాకి చెందిన…

Suicide : నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య

NIMS hospital professor commits suicide Trinethram News : హైదరాబాద్ : జులై 06హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్,ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట లోని తన నివాసంలో అధిక మోతాదులో మత్తుమందు…

బేగంపేట్ శివారులో గుడుంబా తయారు

Gudumba is made in the suburb of Begumpet పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బేగంపేట్ శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు (వివరాల్లోకి…

నేడు తెలంగాణకు ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్ షో

Trinethram News : ప్రధాని మోడీ నేడు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4:55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మల్కాజ్ గిరికి బయలుదేరనున్నారు.సాయంత్రం 5:15 గంటల నుంచి 6:15 వరకు రోడ్ షోలో మోడీ పాల్గొంటారు.…

నేడు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన

మధ్యాహ్నం ఒంటి గంట ఇరువై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న షా 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో దిశా నిర్దేశం చేయనున్న అమిత్ షా 3.15 నుంచి 4.25 వరకు…

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్ లో సాంకేతిక లోపం

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ లాండ్ కోసం ప్రయత్నాలు. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడం తో గాల్లోనే చక్కర్లు కొడుతున్న ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్. గంటన్నర పాటు గాల్లో చెక్కర్లు కొట్టిన తరువాత ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం…

శ్మశానవాటికలో గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్

గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని విన్నూతంగా జరిపేందుకు మూవీ టీమ్ ఏర్పాట్లు చేసింది.. ఈ నెల 24న రాత్రి 7 గంటలకు ఈ ఈవెంట్‌ను బేగంపేట్ శ్మశానవాటికలో జరుపుతున్నారు.

ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.

Other Story

You cannot copy content of this page