aswaraopet

TELANGANA

Sardar Sarvai Papanna Jayanti : తిరుమలకుంటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు

సంఘ బలోపేతం కోసం కృషి చేయాలి’…గౌడ సంఘం అధ్యక్షుడు పరికల రాంబాబు గౌడ్ త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట, ఆగష్టు 18 (తెలంగాణం): ‘సంఘ బలోపేతం కోసం కృషి […]

TELANGANA

79th Independence Day : మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్.కళాశాల లో ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జాతీయ పతాకాన్ని.ఆవిష్కరించి,

TELANGANA

Municipal Commissioner : మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్.కళాశాల ను అకస్మికంగా తనకి చేసిన మున్సిపల్ కమిషనర్

త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పట్టణంలో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్ బి నాగేశ్వరరావు ఆకస్మికంగా

TELANGANA

MLA Jare : 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్. నేటి యువతరం నైతిక విలువలు శ్రమ సాంకేతికతతో దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ రోజు

TELANGANA

Murder Case : ఆర్ఎంపీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామనికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ చక్రధరరావు కు 2022 డిసెంబర్ 8న జరిగిన హత్య కేసు

TELANGANA

Student Died : పదోవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి

త్రినేత్రం న్యూస్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో.. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో జరిగింది. అశ్వారావుపేటలోని ప్రభుత్వ జిల్లా పరిషత్

TELANGANA

CCTV Cameras : చోరీలు అరికట్టడానికి దుకాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వ్యాపార దుకాణాలకు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదనపు ఎస్సై రామ్మూర్తి అన్నారు. చోరీలు, నేరాలను అరికట్టడానికి

TELANGANA

Sanitation Workers : పారిశుద్ధ్య కార్మికులకు : దోమతెరలు పంపిణీ

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో పంచాయతీ లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులకు ప్రజా సేవకుడు జక్కుల రాంబాబు దోమతెరలు

TELANGANA

Mandakrishna Madiga : వికలాంగులకు దివ్యాంగులకు పెన్షన్ పెంచాలి

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. వికలాంగులకు, దివ్యాంగులకు, పెన్షన్ పెంచాలి. తెలంగాణ

ANDHRAPRADESH

International Tribal Day : ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

తేదీ : 09/08/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్);తెలంగాణ రాష్ట్రం, అశ్వరావుపేట నియోజకవర్గం, మండలం, వినాయకపురం గ్రామంలో ఘనంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవ కార్యక్రమాన్ని

You cannot copy content of this page

Scroll to Top