Murder Case : ఆర్ఎంపీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామనికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ చక్రధరరావు కు 2022 డిసెంబర్ 8న జరిగిన హత్య కేసు తీర్పు వెలువడింది. ఈ కేసులో 22 మంది సాక్షులను విచారించిన అనంతరం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ కీలక తీర్పు ఇచ్చారు. అశ్వారావుపేట మండలానికి చెందిన షేక్ నజీర్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో నిందితుడు షేక్ నజీర్ కు జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

RMP doctor murder case

You cannot copy content of this page

Scroll to Top