త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జాతీయ పతాకాన్ని.ఆవిష్కరించి, స్వాతంత్ర్య సంగ్రామ వీరులను స్మరించారు. ప్రిన్సిపాల్ మేడం సంగీత ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల త్యాగాల వల్లే మనకు ఈ రోజు స్వేచ్ఛ లభించిందని, ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.అభివృద్ధి, ఐక్యత.సామాజిక సమానత్వం కోసం ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి.కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


