త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం. వినాయక చవితిని పురస్కరించుకొని గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని అశ్వారావుపేట ఎస్సై యాయతి రాజు సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఆయన ఈ సూచనలు చేశారు. వినాయక మండపాల అనుమతి కొరకు https://policeportal.tspolice.gov in/index.html ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని, మండపం వద్ద 24 గంటలు వాలంటీర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


