Dokka Seethamma : వంపూరు గంగులయ్య నివాళి

డొక్కా సీతమ్మ సేవలు నేటికీ ప్రజలకు మార్గదర్శకం అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్ పాడేరు: ఏప్రిల్ 29: ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి పొందిన, మానవత్వానికి ప్రతిరూపమైన డొక్కా సీతమ్మ సేవలను జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్…

High Alert : అరకు లో ముమ్మర తనిఖీలు: కేంద్ర నిఘా హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు

అల్లూరుజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్,ఏప్రిల్ 27: కేంద్ర నిఘా వ్యవస్థ జారీ చేసిన కీలక హెచ్చరికల నేపథ్యంలో, అరకు లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడానికి అధికారులు ముమ్మర తనిఖీలకు తెరలేపారు. ఈ…

Adivasi Tribal Association : ఆదివాసీ షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి

ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 25: ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకులోని వేలి మండల కేంద్రంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆదివాసీ షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర…

Chittam Murali : అరకులోయలో జనసేన సెంట్రల్ టీమ్ సమావేశం

గిరిజన హక్కుల పరిరక్షణే మా లక్ష్యం – చిట్టం మురళి. అల్లూరిజిల్లా(అరకువేలి) త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 25: అరకులోయ ఉషోదయ రిసార్ట్‌లో జనసేన పార్టీ సెంట్రల్ టీమ్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఇంచార్జీ చెట్టి చిరంజీవి…

Police Alert : అక్రమ రవాణా పై పోలీసులు అలర్ట్ – డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులకు హెచ్చరిక”

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 23: అల్లూరి జిల్లా అరకువేలి మండలం (ఐటిఐ)జంక్షన్ వద్ద అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హిమగిరి,నేతృత్వంలో డాగ్ స్క్వాడ్ సాయంతో వాహన తనిఖీలు నిర్వహించబడ్డాయి. అరకు నుండి విశాఖపట్నం దిశగా వెళ్తున్న వాహనాల్లో…

CPM Demands : డిఎస్సీ నోటిఫికేషన్ తో ఆదివాసులకు అన్యాయం – ప్రత్యేక గిరిజన డిఎస్సీ విడుదల చేయాలని సిపిఎం డిమాండ్

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 22: రాష్ట్ర కూటమి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆదివాసి యువతపై తీవ్ర అన్యాయం చేసిందని సిపిఎం పార్టీ మండల శాఖ మండిపడింది. ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి,…

Blood Donation Camp : కురిడి గ్రామంలో “సన్ గ్రీన్” ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ డుంబ్రిగూడ ఏప్రిల్ 22: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ మండలానికి చెందిన కురిడి గ్రామంలో, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ “సన్ గ్రీన్” ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల…

Tribal Community Demands : ఆదివాసి ప్రాంతంలో కాఫీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించండి

అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 20: ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన ఆర్గానిక్ కాపీ ఉత్పత్తి చేస్తున్న ఆదివాసి ప్రాంతం పాడేరు ఐ టి డి ఏ పరిధిలో కాఫీ పరిశ్రమ ఏర్పాటు చేసి ఆదివాసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదివాసి…

Araku MLA : నకిలీ ఎస్టీల వేరువేతే లక్ష్యంగా చర్యలు షూరూ, దొంగ ఎస్టీల వేటలో అరకు ఎమ్మెల్యే

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 20: ఒడిస్సా రాష్ట్రం నుండి వచ్చి అరకు లోయలో దొంగ ఎస్టీ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్న వివరాలు అందజేయాలి. ఎండపల్లి వలస గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం శనివారం…

Sanitation : పారిశుద్దలోపం – ప్రజలకు శాపం?

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. ఏప్రిల్ 18 : అరకు లోయ పట్టణ శివారు యన్టి ఆర్ గ్రౌండ్ లో చుట్టూ పక్కల పారిశుధ్య లోపం గిరిజనులకు , ఆటు పర్యాటకులకు శాపంగా మారింది. ఇంతా జరుగుతున్నా అదికారులు స్పందించాల్సిన అవసరం…

Other Story

You cannot copy content of this page